Lightning strike | బిహార్లోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం పూర్నియా జిల్లాలో నలుగురు, సుపాల్లో ముగ్గురు, అరారియాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు బిహార్
Lightining Strike | భారీ తుఫానులు వచ్చే సమయంలో నిర్మానుష్యమైన ప్రాంతాల్లోనో, పొలాల్లోనో పిడుగులు పడతాయని అనుకుంటాం. కానీ పిడుగులు ఎక్కడైనా పడొచ్చు. మనం ఇంట్లో ఉన్న సమయంలో కూడా వచ్చి మన నెత్తినే పడొచ్చు.
అమెరికా రాజధాని వాషింగ్టన్లోని వైట్హౌస్ సమీపంలో పిడుగు పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 23 : పిడుగుపడి ఒకరు మృతివ చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాల
హైదరాబాద్ : రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తల్లీ కొడుకులు, ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్థి పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ జష్పూర్ జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు మైనర్ బాలిక సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పంద్రాపత్ పోలీసు చౌకీ (అవుట్పోస్ట్) పర�
సంగారెడ్డి : వర్షం వస్తుందని నువ్వులు తడిసి పోకుండా ప్లాస్టిక్ కవర్ కప్పేందుకు వెళ్లిన దంపతులపై పిడుగు పడి భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషాకర సంఘటన సంగారెడ్డి జి
దుబ్బాక టౌన్, మే 4 : పిడుగుపాటుతో రైతు మృతి చెందగా మరో రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంనర్లెంగగడ్డలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి దుబ్బాక ఎస్ఐ మహేందర్
పిడుగుపడి యువకుడి మృతి | పిడుగు పడి ఓ వ్యక్తి మృతి
చెందగా మరొకరు తీవ్రంగా గాయప్డారు. ఈ విషాదకర సంఘటన మల్దకల్ మండలం చెర్ల గార్లపాడు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.
lightning strike in Adilabad dist | జిల్లాలో పిడుగులు శనివారం బీభత్సం సృష్టించాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో ముగ్గురు దుర్మరణం