నగరంలో పలుచోట్ల వర్షం | నగరంలో తెల్లవారుజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
మూడురోజులపాటు వర్షాలు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని వెల్ల�
మోస్తరు వర్షం | ర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. నందవరం, పెద్దకడుబూరు, కృష్ణగిరి, సి.బెళగల్, కౌతాళం మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది.
పిడుగుపాటుకు తండ్రీకుమార్తె మృతి | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పిడుగుపాటుకు తండ్రీకుమార్తె మృతి చెందారు. హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
సంగారెడ్డి : పిడుగుపాటుకు తల్లిదండ్రులు మృతిచెందిన దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మనుర్ తాండాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి వర్ష స
క్రైం న్యూస్ | వర్షం వల్ల ధాన్యం తడిసిపోతుందని ఇంటి నుంచి పొలం వద్దకు బైక్పై వెళ్తుండగా పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దమందడిలో చోటుచేసుకుంది.
క్రైం న్యూస్ | అకాల వర్షం జిల్లాలో బీభత్సం సృష్టించింది. చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం ఆవాసం రోళ్ల బండ తండాలో పిడుగు పడి రైతు దరావత్ హరిశ్చంద్రు మృతి చెందాడు.
గురుగ్రామ్: చెట్టు కింద ఉన్న నలుగురిపై పిడుగు పడినా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. పిడుగుపాటు మంటల వల్ల కాలిన గాయాలైన ఆ వ్యక్తులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హర్యానాలోని గురుగ్