క్రైం న్యూస్ | అకాల వర్షం జిల్లాలో బీభత్సం సృష్టించింది. చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం ఆవాసం రోళ్ల బండ తండాలో పిడుగు పడి రైతు దరావత్ హరిశ్చంద్రు మృతి చెందాడు.
గురుగ్రామ్: చెట్టు కింద ఉన్న నలుగురిపై పిడుగు పడినా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. పిడుగుపాటు మంటల వల్ల కాలిన గాయాలైన ఆ వ్యక్తులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హర్యానాలోని గురుగ్