పిడుగుపాటు | ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మామిడితోటలో సేద తీరుతున్న వారిపై పిడుగుపడి ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
నగరంలో భారీ వర్షం | నగరంపై వరుణుడి ప్రభావం కొనసాగుతున్నది. వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం సైతం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.
రాష్ట్రంలో వర్షాలు | తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మూడు రోజులు వర్షాలు | నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రానున్న మూడు రోజుల్లో వర్షాలు | రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే �
రాయ్ పూర్ : పిడుగుపాటుకు గురై మరణించిన యువకుడు తిరిగి సజీవంగా ఉంటాడనే విశ్వాసంతో కుటుంబ సభ్యులు ఆవు పేడతో కూడిన గోతిలో కొద్ది గంటల పాటు పాతిపెట్టారు. చత్తీస్ ఘడ్ లోని సుర్గుజ జిల్లాలో తౌక్తీ త�