lightning strike in Adilabad dist | జిల్లాలో పిడుగులు శనివారం బీభత్సం సృష్టించాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో ముగ్గురు దుర్మరణం
పిడుగుపాటు | ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మామిడితోటలో సేద తీరుతున్న వారిపై పిడుగుపడి ఇద్దరు యువకులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
నగరంలో భారీ వర్షం | నగరంపై వరుణుడి ప్రభావం కొనసాగుతున్నది. వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం సైతం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.
రాష్ట్రంలో వర్షాలు | తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మూడు రోజులు వర్షాలు | నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.