దక్షత, దార్శనికత కలిగిన.. సమర్థుడై.. చేయాలన్న తపన ఉన్న నేత పాలకుడైతే ఎంతటి తీవ్రమైన సమస్య అయినా ఎలా పరిష్కారమవుతుందో.. తెలంగాణలో మారిపోయిన వ్యవసాయ ముఖచిత్రాన్ని.. అన్నదాతల కండ్లల్లో ఆనందబాష్పాలే చెప్తాయి.
జనగామ జిల్లాలో జల్లులే తప్ప జడివాన కురవడం లేదు. ఇలా నాలుగు రోజులుగా ముసురు పట్టి వదలకపోవడంతో జనజీవనం ముందుకుసాగడం లేదు. ఎడతెరిపి లేకుండా పడుతున్న మోస్తరు వర్షాలతో జలవనరుల్లోకి వరద వచ్చి చేరుతుండగా చెక్�
మండలంలో ఆరు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. బయ్యారం పెద్ద చెరువు ఉధృతంగా మత్తడి దుంకుతున్నది. బ య్యారం పెద్దగుట్టపై పాండవుల జలపాతం, చింతోనిగుంపులోని వంకమడు గు జలపాతం జాలువారుతున్నది. తుల�
వరుసగా ఐదో రోజుల నుంచి కురుస్తున్న జోరు వర్షాలతో వరద ముంచెత్తుతోంది. ఇప్పటికే చెరువులు, చిన్న చిన్న రిజర్వాయర్లు, వాగులు నిండిపోగా రోడ్లు, పంట పొలాల్లోంచి వరద పారుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయ�
శరీరంలో కణాల ఉత్పత్తి అసహజంగా జరిగితే.. దానిని ‘ట్యూమర్' లేదా ‘కణితి’ అంటారు. మెదడులో కణాలు అసహజంగా ఉత్పత్తి కావడాన్నే ‘బ్రెయిన్ ట్యూమర్స్' అంటారు. ఇవి రావడానికి గల కచ్చితమైన కారణాలు ఇప్పటివరకూ తెలియవ�
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ప్రపంచం మాత్రం యోగా చుట్టూనే తిరుగుతున్నది. అమెరికాలాంటి దేశాలు సైతం యోగాలోని వైద్య గుణాలను ఆమోదిస్తున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్ర.. ప�
రక్తం.. శరీరానికి ఇంధనంలాంటిది.. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును పూడ్చేందుకు ఒకే ఒక్క అవకాశం.. రక
శివాని పండిత, అజయ్ రైనా ఇద్దరు కశ్మీర్ పండిట్ వర్గానికి చెందిన వారు. వృత్తి రీత్యా టీచర్లు. రాహుల్ భట్ హత్యతో వీళ్లిద్దరు ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎవరైనా వచ్చి చంపేస్తారేమో అని �
కండ్లు రోడ్డును చూస్తూనే ఉంటాయి. చేతుల్లో స్టీరింగ్ ఆడుతూనే ఉంటుంది. కానీ, డ్రైవింగ్పై నియంత్రణ తప్పుతుంది. ఎదురుగా వస్తు న్న వాహనాలు, ముందు వెళ్తున్న వాహనాలు, రోడ్డు హద్దులు ఇలా వేటినీ మెదడు రిజిస్టర్�