తమతో నిత్యం కలిసి తిరిగే మితృడు ఇన్స్టా గ్రాములో నిత్యం గొడవపెట్టుకుంటున్నాడని, దీంతో పాటు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, మద్యం మత్తులో కుటుంబ సభ్యులను తిట్టాడనే కసితో ఉన్న ఓ వ్యక్తి మరో మితృడికి కాల్
Organ Donation | ఆదివారం హత్నూర మండలం నస్తీపూర్లో శరీర అవయవదానంపై తెలంగాణ శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు ప్రకాష్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిదానాల్లోకెల
Rashmika | ఛలో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించి ఆ తర్వాత మంచి విజయాలు అందుకొని బాలీవుడ్లోను సత్తా చాటుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మారిన ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా విజయ్ దేవ
సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకోవడం అదృష్టంగా భావిస్తానని, ఈ గురుకుల పాఠశాల నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సర్వేల్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి బు
కార్పొరేట్ ప్రపంచమే. అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలే. కాబట్టి, కార్పొరేట్ పరుగు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన వాళ్లు, ఇప్పటికే పోరాడుతున్న వాళ్లు పని ప్రదేశాల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి కొన్ని కఠోరమైన స
ఒక రైతు తన పదహారేండ్ల కొడుకును తీసుకుని గుడికి వెళ్లాడు. అక్కడ ఓ పండితుడు భగవద్గీత శ్లోకాలు చదివి వాటికి అర్థం చెబుతూ ఉన్నాడు. ఊరి జనమంతా అక్కడ పోగై ఉన్నారు. మంచి మాటలు నాలుగు చెవిలో వేసుకుందామని రైతు, తన క
ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, జీన్స్.. ఓ వ్యక్తి ఎన్నేండ్లు బతుకుతుతాడన్నది నిర్ణయిస్తాయనేది అందరూ నమ్ముతున్న సిద్ధాంతం! ఇవేగాకుండా బ్లడ్ గ్రూప్నకు, వృద్ధాప్యానికి సంబంధముందని తాజా అధ్యయనం ఒకటి అంచన�
ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి వ్యాధులు రావొద్దని కోరుకుంటారు. అందుకు గాను అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం చేస్తుంటారు.
మానవాళి దైనందిన జీవితం అంతా సూర్య గమనం మీదే ఆధారపడి ఉంది. తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించింది మొదలు... పడమటి కోనలోకి జారుకునే వరకు మానవాళి జాగృతమై ఉంటుంది. అయితే సూర్యోదయం, అస్తమయం, రాత్రి, పగటి వేళలు ఒక్కో�
వరంగల్ జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయానికి పోయినోళ్లకు మద్దెల దరువేస్తున్న ఆటగత్తెలు.. తీరొక్క భంగిమలలో నృత్యం చేస్తున్న లాస్య శిల్ప సౌందర్యం దర్శనమిస్తుంది. పేర ణీ నాట్య మదనికలత్రిభంగి నర్తన విన్యాసా
అది ఓ పూర్వ విద్యార్థుల సమావేశం. కాలేజి వదిలిన ఇరవై ఏళ్లకు వాళ్లందరూ ఒకచోటుకు చేరుకోగలిగారు. వాట్సాప్ గ్రూపుల్లోనో, ఒకే ఊళ్లో ఉండటం వల్లనో కొందరు తరచూ కలుసుకుంటున్నా... అందరూ కలిసి కబుర్లు కలబోసుకున్న సం
ఏ ప్రాణికి అయినా జీవం, మరణం అనే రెండు దశలే ఉంటాయనేది గతంలో ఉన్న అభిప్రాయం. అయితే, జీవి మరణించినా కొన్ని అవయవాలు మాత్రం పని చేస్తూనే ఉంటాయని అవయవ మార్పిడి ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు పరిశోధకులు సరికొత్త వ�
CISF Officer Saves Passenger's Life | ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది సీపీఆర్ చేసి అతడ�