దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దళితబంధుతో ప్రతి కుటుంబం తలరాతలు మారతాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా టెక్మాల్ మండలం హసన్మహ్మద్ప�
డ్రగ్స్.. యువతను జీవితాన్ని నిలువెల్లా నాశనం చేస్తోంది. సరదాగా అలవాటు చేసుకొని చివరకు మత్తు పదార్థాలు లేకుండా ఉండలేని పరిస్థితికి వస్తున్నారు. మత్తు మైకంలో చదువుకు దూరమవుతూ విలువైన శక్తిని నిర్వీర్యం �
దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు అన్నారు. నవయుగ భారతి రూపొందించిన �
ఐదు నెలల చిన్నారితో బైక్పై వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసీఆర్ కిట్లోని స్లీపింగ్ బ్యాగ్లో ఉన్న శిశువు మాత్రం క్షేమంగా బయటపడింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన �
జీవితం రంగులమయం మాత్రమే కాదు! అది చీకటి వెలుగుల సమ్మిశ్రితం కూడా! తెల్లనివెలుగు విలువ తెలుసుకోవడానికి నల్లని చీకటిని సృష్టించాడు భగవంతుడు. హోలి శిశిరరుతువు ముగింపులో వస్తుంది. వాడిపోయిన జీవితం వసంతంతో �
విజయం, పరాజయం అనేవి ఒకే నాణేనికి రెండు పార్శాల లాంటివి. సమదృష్టి ఉన్నవారికి ఈ రెండిటిలో వైరుధ్యం ఏమీ కనిపించదు. సందర్భాన్ని అనుసరించి మన భావాలను వ్యక్తీకరించడం, మౌనంగా ఉండటం, పరిస్థితులను ఎదుర్కోవాల్సిన
Food for Health | నిండు నూరేండ్లు ఆరోగ్యంగా జీవించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ వ్యాయామాన్ని జీవితంలో ఓ భాగం చేసుకోవడానికి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి తగిన ప్రయత్నాలు మాత్రం చేయం. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్�
ఒక ఆలోచన.. కాలగర్భంలో కలిసిపోవాల్సిన భారీ వృక్షానికి పునర్జన్మ ప్రసాదించింది. తమ కండ్లెదుటే కూలి పోయి, తమ కృషితో మళ్లీ పునర్జీవం పొందిన ఆ చెట్టుకు శనివారం బర్త్డే చేశారు. జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార�
అనుమానమే జీవితంగా బతికేవాళ్లను ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. కొందరికి ప్రతీది అనుమానమే. దేనిపైనా నమ్మకం ఉండదు. నిజ నిర్ధారణ చేసుకోరు. బలమైన నమ్మకం కలిగేంత వరకూ అనుమానం బుర్రను తొలిచేస్తూనే ఉంటుంది. ఇలాం�
న్యూఢిల్లీ: ప్రజల ప్రాణాల కన్నా విశ్వాసాలు గొప్పవి కావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాంవడ్ యాత్ర నిర్వహించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. �