మనదేశంలో ఆహారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. భోజనంగానే కాకుండా.. ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాల్లోనూ ఆహారం కీలకంగా కనిపిస్తుంది. విలువలు, సంస్కృతి, సౌకర్యంతోపాటు గుర్తింపును కూడా ప్రతిబింబిస్తుంది.
అరటి పండు గురించి తొక్క ఒలిచి పెట్టినట్టు వివరించాల్సిన అవసరం లేదు. కానీ, అరటిపండు అంటే పసుపు రంగులో ఉండే పండు అని స్థిరపడిపోయిన భావన ఇప్పుడు మారిపోతున్నది. మార్కెట్లో పసుపు రంగులో ఉండే అరటిపళ్ల పక్కన లే�
నడకను మించిన వ్యాయామం లేదన్నది నిపుణుల మాట. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం అరగంటసేపు వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతోమంచిది. అయితే, మామూలు నడకతోపాటు మధ్యమధ్యలో ‘హీల్ వాక్' చేస్తే.. మరిన్ని ప్రయోజనాలు కలుగ�
ఒక మహిళ తలుచుకుంటే తన కుటుంబంలోనే కాదు, సమాజంలోనూ గొప్ప మార్పును కచ్చితంగా తీసుకొస్తుంది. అందుకు ఉదాహరణే మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాకు చెందిన 22 ఏళ్ల లీలా సాహు. ఇప్పుడు ఆమె వల్లే తన గ్రామానికి రోడ్డు పడ�
తన కోపమే తన శత్రువు అని పెద్దలమాట. అనవసరమైన ఆవేశం అనేక అనర్థాలకు కారణం అవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. చీటికీ మాటికీ చిటపటలాడుతుంటే.. సామాజిక బంధాలపైనా దుష్ప్రభావం పడుతుంది.
ఆధునిక యువతులు అందానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. ‘బ్యూటిఫుల్!’ అనిపించుకోవడానికి బోలెడు తాపత్రయ పడుతున్నారు. తమ ముఖవర్ఛస్సుకు మెరుగులు దిద్దడానికి.. రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతున్నారు.
తల్లిదండ్రులు చేసే చిన్నచిన్న తప్పులు పిల్లల ఆలోచనల్ని పక్క దారి పట్టిస్తాయి. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో పిల్లలు చెడు భావాలకు లోనవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల వ్యవహారశైలే అంటున్నారు నిపుణులు.
బయటికి అడుగు పెట్టామంటే సాయంత్రంలోపు రెండు మూడు కప్పుల టీ, కాఫీలన్నా లాగించకపోతే తోచని వాళ్లు చాలామందే ఉంటారు. ప్రయాణాలు, ఆఫీసు ఇలా ఎక్కడైనా సరే బయట టీ తాగుతున్నాం అంటే అది సాధారణంగా ఒక్కసారి వాడిపారేసే �
వన్ప్లస్ వాచ్ 3ను ఇంతవరకూ ఒకే సైజులో చూశాం. అది 47 ఎంఎం మోడల్. కొంచెం పెద్దగానే ఉండేది. కానీ ఇప్పుడు.. మణికట్టు చిన్నగా ఉన్నవాళ్ల కోసం ప్రత్యేకంగా వన్ప్లస్ మరో మోడల్ తీసుకువస్తున్నది. అదే 43 ఎంఎం వాచ్ 3.
అన్నిరంగాల్లో తనదైన ముద్రవేస్తున్న కృత్రిమ మేధ.. మహిళలకూ అండగా నిలుస్తున్నది. కార్యాలయాల్లో వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నది. సమస్యను గుర్తించడం, నిరోధించడంతోపాటు పరిష్కరించడంలోనూ సాయపడుతున్నది. ఏ�
జపాన్వాసులు ఏది చేసినా పద్ధతిగానే ఉంటుంది. టెక్నాలజీ, ఆహారం, క్రమశిక్షణ.. ఇలా ఏ విషయం తీసుకున్నా ప్రత్యేకంగానే నిలుస్తుంది. ఇప్పుడు వాకింగ్లోనూ.. మరో కింగ్లాంటి పద్ధతిని తీసుకొచ్చారు.
వర్షాకాలంలో ఫర్నిచర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాతావరణంలో ఉండే అధిక తేమ వల్ల చెక్క టేబుల్స్, కుర్చీలు, సోఫాలు, అల్మారాలు, మంచాలు ఎక్కువగా దెబ్బతింటాయి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే.. వర్షాకాలం�
ఉదయం బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తున్నారా? అయితే, మీ మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉన్నదట. ‘అల్పాహారం-మానసిక ఆరోగ్యం’పై చేసిన ఓ సర్వే.. ఈ విషయాలను వెల్లడిస్తున్నది. ‘హాంకాంగ్ యూత్ ఎపిడెమియోలాజికల్ స్ట�
కొందరికి ఇల్లు అంటే స్టేటస్ సింబల్గా భావిస్తారు. రిచ్గా కనిపించాలని అనుకుంటారు. నటి అదితి రావ్ హైదరీ మాత్రం ఇల్లంటే నాలుగు గోడల నిర్మాణం కాదనీ, ఓ ఎమోషన్ అని చెబుతున్నది.