నవ్వు నాలుగు విధాల చేటు కాదు.. నలభై నాలుగు విధాల గ్రేటు. చిరునవ్వుల తొలకరి విరిసిన ప్రతిసారీ మనసు తేలికపడుతుంది. చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది.
వయసొచ్చిందని పెళ్లి చేశారు. తర్వాత పిల్లలు, వాళ్ల చదువులు. కళ్లుమూసి తెరిచేలోపే సగం జీవితం అయిపోతుంది!! ఇలా 40 ఏళ్లు వచ్చేసరికి చాలామంది మిడ్లైఫ్ క్రైసిస్ని లోలోపల ఫీల్ అవుతుంటారు. ఈ పరిస్థితిని బయటిక�
భారతీయులు ఇష్టంగా తినే పండ్లలో అరటి ముందుంటుంది. రుచితోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. అయితే, పండు మాత్రమే కాకుండా.. అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున�
ఎక్కడ పుట్టాం, ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాం అన్నదానితో సంబంధం లేకుండా మనల్ని ఉన్నత స్థితిలో నిలిపే ఒకే ఒక్క సోపానం విద్య. అది ఉంటే చాలు మనలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వస్తుంది, బతుకు మీద భరోసా లభిస్తుంది.
పెరటి తోటల్లో ఆకు కూరలు, కూరగాయలతోపాటు ఎక్కువగా కనిపించేవి పూల మొక్కలే! అందులోనూ గులాబీలను చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు. ఇవి ఇంటికి కొత్త అందాన్ని ఇవ్వడంతోపాటు ఆడవాళ్లకూ అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
మ్యాజిక్ సంగీతానికి మేఘాలు వర్షిస్తాయి, రాళ్లు కరుగుతాయి, ప్రకృతి పరవశిస్తుంది. అలాంటి సంగీతానికి మనసులో బాధలను మాత్రమే కాదు.. శరీరానికి కలిగిన రుగ్మతలనూ రూపుమాపే శక్తి ఉందని అనేక పరిశోధనలు తేల్చాయి.
మెదడు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. నిత్యం ఎన్నో ఆలోచనలు, ఆందోళనలతో సతమతమవుతూ ఉంటుంది. అలాంటి బ్రెయిన్ కూడా అప్పుడప్పుడూ విశ్రాంతి కోరుకుంటుంది. ఇలా అనుకునే వాళ్లకు మంచి ఆప్షన్గా ‘సోలో డైనింగ్' ట్రెం�
పెళ్లి’ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన వేడుక. ఇదే కారణంతో చాలామంది తమ దగ్గర డబ్బు లేకపోయినా.. లక్షల్లో అప్పు చేసి నలుగురికీ పప్పన్నం పెడుతున్నారు.
ఆనందం కోసమో.. హాబీ కోసమో.. చాలామంది ఇళ్లల్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుంటారు. అందమైన చేపపిల్లల్ని పెంచుకుంటారు. వాటికి ప్రేమగా ఆహారం అందిస్తుంటారు. అయితే, తెలియకుండానే వాటికి ఎక్కువగా తిండి పెడుతుంటారు.
అనేక మంది మహిళలు తాము అందంగా కనిపించేందుకు సౌందర్య సాధనాలు విరివిగా వాడుతుంటారు. అందులో ప్రధానంగా వివిధ రకాల లిప్స్టిక్లతో తమ పెదాలను అలంకరించుకుంటారు.