ఎల్ఐసీ మెగా ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ఆఫర్ మార్చి 11న మొదలవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇతర పబ్లిక్ ఇన్వెస్టర్లకు మరో రెండ్రోజుల తర్వాత ఇష్యూ ప్రారంభమవుతుందని
దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ మార్చిలో మార్కెట్లోకి రానుంది. ప్రభుత్వ వాటా 5 శాతం లేదా 31.6 కోట్ల షేర్లతో మెగా ఐపీఓ దలాల్ స్ట్రీట్లో దుమ్ములేపనుంది.
ఎల్ఐసీ మెగా ఐపీవోలో పెట్టుబడి చేసేందుకు సంస్థ తన పాలసీ హోల్డర్లకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నది. ఐపీవోలో జారీచేసే షేర్లలో 10 శాతం షేర్లను పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేసినట్టు ఎల్ఐసీ సెబీకి సమర్పించిన
చెన్నై, ఫిబ్రవరి 14: ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం సెబీకి పంపడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ‘ఎన్నో ఏండ్లుగా
హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్రభుత్వ రంగ బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోలో ఒక్కో షేరు ధర రూ. 1,623-2,962 శ్రేణిలో ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీకి ఎల్ఐసీ తాజాగా సమ�
త్వరలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించనున్న సంస్థ న్యూఢిల్లీ, జనవరి 13: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న ప్రభుత్వ రంగ జీవితబీమా దిగ్గజం ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ ఏడాది మార్చికల్లా జా�