ఐపీవో కోసం విలువను భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం! ఎంబెడెడ్ వాల్యూ గుణింపు మూడో వంతుకు కుదింపు ఇతర బీమా కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువకన్నా తక్కువ కేంద్రానికి 30 వేల కోట్లు లాస్.. పాలసీదారులకూ భారీ
ఎల్ఐసీ ఐపీవో ద్వారా సమీకరించాలనుకున్న నిధుల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించుకుంది. ఎల్ఐసీ ఐపీవోలో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) విక్రయించి రూ.30 వేల కోట్లు సేకరించాలని ప్రస్తుతం ప్రభుత్వం �
జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో వాయిదాపడే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఇష్యూ జారీచేసే సమయంపై వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని
న్యూఢిల్లీ: జీబితా బీమా సంస్థ ఐపీవోకు కేంద్రం రెఢీగా ఉన్నా.. అయితే ఆ ఐపీవో ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగేలా లేదు. ఉక్రెయిన్ యుద్ధం ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో.. ఎల్ఐసీ ఐపీవో మర
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో పట్ల మార్కెట్లో అమితంగా ఆసక్తి ఉందని, ప్రభుత్వం ఈ పబ్లిక్ ఆఫర్ను జారీచేయాలనే చూస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ల మ�