వయోవృద్ధులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం జిల్లా సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో కోరుట్ల డివిజన్ కార�
గోవులను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి మండల పశువైద్యాధికారిణి డా. మనీషా తెలిపారు. మండలంలోని గండిహనుమాన్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టును గురువా�
ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రొఫెషనరీ ఎస్సై జగదీష్ అన్నారు. మండలంలోని రామంచ గ్రామంలో బుధవారం ఇసుక ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఆకారణంగా తనపై దాడి చేసి కొట్టి, అవమానించిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు.
Nizamabad | మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోధన్ ట్రాఫిక్, పట్టణ సీఐలు చందర్ రాథోడ్, వెంకటనారాయణలు సూచించారు. బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్, పట్టణ పోలీసులు బుధవారం వాహనాల తనిఖ�
CP Sai Chaitanya | హోలీ పండుగ ను ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. బలవంతంగా రంగులు వేసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Minister Kollu Ravindra | వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యుల గిడ్డంగి నుంచి రేషన్ బియ్యం మాయంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
Babar Azam: తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్ ఆజమ్.. మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్పై లీగల్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్కప్లో తొలి స్టేజ్లోనే ఇంటి దారి పట్టిన పాక్పై తీవ
Digangana Suryavanshi | ‘షో స్టాపర్’ దర్శక నిర్మాత మనీష్ హరిశంకర్ చేసిన ఆరోపణలను టాలీవుడ్ నటి దిగంగనా సూర్యవంశీ దిగంగనా సూర్యవంశీ సీరియస్గా తీసుకున్నారు. ఈ మేరకు పరువు నష్టం కింద నోటీసులను పంపుతూ.. ఈ మేరకు పోలీసుల
PM Modi: రాబోయే అయిదేళ్లలో అవినీతిపరులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జార్ఖండ్లోని గుమ్లాలోని సిసాయిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. �
ఆర్టీసీ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని సంస్థ తీవ్రంగా ఖండించింది. ప్రతిరోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజ