ఓ ప్రకటన కోసం తన వాయిస్ క్లోనింగ్కు పాల్పడినందుకు ఓ ఏఐ యాప్పై మార్వెల్ స్టార్ స్కార్లెట్ జొహాన్సన్ (Scarlett Johansson) న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు సంసిద్ధమైంది.
మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సైదాబాద్ మండల తహసీల్దార్ పి.వేణుగోపాల్ హెచ్చరించారు. మూసారాంబాగ్ డివిజన్ శాలివాహననగర్లోని మూసీ ఒడ్డున ఉన్న ప్రభుత్�
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల ఆత్మహత్యలకు తానే కారణమని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్లో ‘బండి సంజయ్ కుమార్..
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న ఒక సామాజిక మాద్యమ ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తులను కులాలవారీగా విభజించి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని నిర�
కొలంబో: గతవారం కొలంబో తీరంలో అగ్నిప్రమాదానికి గురైన సింగపూర్ ఓడ మునిగిపోతున్నదని, దానివల్ల సముద్రంలోకి ఒలికే చమురు సమస్యను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీలంక సముద్ర పర్యావరణ రక్షణ ప్రాధి�
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఎన్ 440కే వైరస్పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేసునమోదైనట్టు కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. దీనిపై చంద్రబాబుకు నోటీసులు ఇస్తామని, తర్వాత ఏడురోజుల్లో విచా