Amazon Great Indian Festival Sale | పండుగల సీజన్ ప్రారంభం కావడంతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ -2023 సేల్స్.. ప్రైమ్ మెంబర్ల కోసం ఒక రోజు ముందే మొదలయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, లాపీలూ, స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులోకి
Minister Koppula | : రాజకీయ నిర్ణయంతోనే వ్యవస్థలో మంచి మార్పు వస్తుందని ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సమాజం, రాజకీయాలపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ సచివాలయ�
నిజామాబాద్ ఐటీ హబ్లో బాసర ట్రిపుల్ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ను బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నిజామాబాద్లోని బైపాస్ రోడ్డులో ఉన్న ఐటీ టవర్లో ప్రత్యేకంగా బాసర ట్రిపుల్ఐటీక�
ల్యాప్టాప్, కంప్యూటర్ల దిగుమతి ఆంక్షల అమలును కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు వాయిదావేసింది. అక్టోబర్ 31 వరకు ఆయా ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని సంబంధిత వర్గాలు స్పష్టంచేశాయి. దీ
దేశంలోకి ల్యాప్టాప్ దిగుమతులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో యాపిల్, సామ్సంగ్, హెచ్పీ వంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థలు.. భారత్కు ల్యాప్టాప్లను దిగుమతి చేసుకోలేని పరిస్థితులు
ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆంక్షల్ని తీసుకొచ్చింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే దేశీయంగా ల�
ల్యాప్టాప్లు, ట్యాబ్లు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతిపై (Imports) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు (Restrictions) విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
తన 47వ పుట్టిన రోజు సందర్భంగా 94 మంది అనాథ పిల్లలకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసుఫ్గూడ స్టేట్ హోంలో పిల్లలకు ల్యాప్టాప్లు అందించనున్నట్
శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ట్రస్ట్, ఆయుర్వేద ట్రస్ట్ (స్మార్దా) అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో స్మార్దా ఆధ్వర్యాన 152 మ�
Minister Koppula | సేవా రంగంలో శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ఆయుర్వేద ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ఆయుర్వేద ట్రస్ట్ (SMRTA) ఆధ�
Price hike | స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే, వెంటనే ఆయా వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లండి. రాబోయే రోజు ఆయా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీ�
సంగీత మొబైల్స్ 49వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. రూపాయి మార్జిన్తో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, టీవీ, ట్యాబ్స్తోపాటు ఇతర ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు ప్రకటించింది.