పోకో నుంచి కొత్త మిడ్ ప్రీమియం ఫోన్ వస్తున్నదంటే.. ఫ్యాన్స్లో ఆసక్తే వేరు. ఎందుకంటే.. మిడిల్ క్లాస్కి బడ్జెట్లోనే హై ఎండ్ లుక్తో ఫోన్లను పరిచయం చేసింది పోకోనే! ఈ హవా ఏ మాత్రం తగ్గకుండా పోకో ఎఫ్7 5జీ
ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా యథావిధిగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అవుతుండడంతో టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులను విద్యార్థులకు విక్రయించేందుకు పోటీ పడుతున్నాయి. అలాగే క్రియేటర్లను దృష్టిలో ఉంచు�
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్కు ఇప్పుడు సైబర్ దాడుల భయం కూడా పట్టుకుంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన పలు ఆర్థిక సంస్థలు, సెపా బ్యాంక్ మంగళవారం సైబర్ దాడులకు గురయ్యాయి.
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థ సిక్స్యునైటెడ్... హైదరాబాద్ కేంద్రంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారుచేస్తున్న రిసొల్యుట్ గ్రూప్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భా�
ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా ల్యాప్ టాప్ డేస్ సేల్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వినియోగదారులు కేవలం రూ.11,990 ప్రారంభ ధరకే ల్యాప్టాప్ను సొంతం చేసుకోవచ్చు.
US Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులను సుంకం నుంచి మినహాయించనున్నట్లు ట్రంప్ పరిపాలన ప్రకటించింది. స్మార్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్య�
ఇప్పటి తరం పిల్లలకు కళ్లద్దాలు త్వరగా వచ్చేస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ అద్దాల వాడకం సహజమే. కానీ, చిన్నతనంలోనే మందపాటి అద్దాలు వాడాల్సి రావడం ఆలోచించాల్సిన విషయం. ఈ పరిస్థితికి ఎన్నో కారణాలు కనిపిస్తా
Pakistan: ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పాకిస్థానీలు లూటీ చేశారు. ఓ కాల్ సెంటర్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఇస్లామాబాద్లో జరిగింది.
Locals Loot Laptops | నకిలీ కాల్ సెంటర్పై దర్యాప్త సంస్థ అధికారులు రైడ్ చేశారు. అందులో పని చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఇంతలో స్థానికులు ఆ కార్యాలయంలోకి చొరబడ్డారు. అందులోని ల్యాప్టాప్లు, ఇతర పరికరాలను ఎత్త
వర్కౌట్ చేసేవాళ్లను సంగీతం మరింత ఉత్సాహపరుస్తుంది. కానీ, చెవిలో బాగా ఫిట్ అవ్వని ఇయర్బడ్స్ వల్ల మ్యూజిక్ వింటూ వర్కౌట్స్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్లకోసం పవర్బీట్స్ ప్రో 2 వచ్చేసింద�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీమేరకు స్కూటీలు, ల్యాప్టాప్లు, ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి (Thungathurthy) మండల కేంద్రంలో విద్యార్థులు
Surveyors | సర్వేయర్లు పని తీరును మెరుగుపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లాలోని సర్వేయర్లకు 8 ల్యాప్టాప్లను అందజేశారు.
RS Praveen Kumar | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కానీ కాంగ్రెస్ పాలనలో అది సాధ్యం కావడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్�
డాక్యుమెంట్స్ రాసుకోవడం.. వర్క్షీట్స్ ప్రిపేర్ చేయడం.. డెస్క్టాప్ పబ్లిషింగ్.. డిజైనింగ్.. అంతా ఆన్లైన్లోనే చేస్తున్నాం. అందుకు తగిన టూల్స్ కూడా నెట్టింట్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో వెబ్ ఓఎ