China Imports | 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి లాప్ టాప్ లు, పర్సనల్ కంప్యూటర్లు 23.1 శాతం, మొబైల్ ఫోన్ల దిగుమతులు 4.1 శాతం తగ్గాయి.
ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ లాట్..ఏసీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు, లాప్ట్యాప్లు, బ్రాండెడ్ యాక్సెసరీస్లతోపాటు వోల్టాస్, లాయిడ్ ఏసీ బ్ర�
Asus Laptops | ప్రముఖ తైవాన్ టెక్ సంస్థ అసుస్ ఇండియా.. దేశీయ, గ్లోబల్ మార్కెట్లలో జెన్ బుక్, వివో బుక్ సిరీస్ అప్ డేటెడ్ లాప్ టాప్ లు ఆవిష్కరించింది. జెన్ బుక్ సిరీస్ రూ.97,990, వివో బుక్ రూ.47,990 లకు లభిస్తాయి.
Laptop Sales | కరోనా వేళ భారీగా డిమాండ్ గల పర్సనల్ కంప్యూటర్లు, లాప్ టాప్ లకు.. అధిక ధరలు, వడ్డీరేట్లు, ఇంధన వ్యయం వల్ల డిమాండ్ తగ్గింది. గతేడాది లాప్ టాప్ సేల్స్ 16 శాతం తగ్గాయి.
దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా అర్హులైన వారందరికి పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తు�
బడ్జెట్ ధరలో లేటెస్ట్ ఫీచర్లతో కూడిన ల్యాప్టాప్ల ఎంపిక ఏమంత సులభం కాదు. రూ. 40,000లోపు ధరలో ల్యాప్టాప్లు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు మార్కెట్లో మెరుగైన ఆప్షన్లు లభిస్తున్నాయి.
దివ్యాంగుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు, ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకున్నది. గత ప్రభుత్వాలు వికలాంగులను పట్టించుకోకున్నా.. సీఎం కేసీఆర్ దివ్యాంగుల సమస్యలపై ప్ర
Minister KTR | బాసర ఆర్జీయూకేటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ఏమైనా అంతరిక్ష సమస్యా అని నిలదీశారు. గతంలో తామిచ్చిన హామీల
రాష్ట్రంలో 160 మంది గిరిజన విద్యార్థులకు రూ.1.30 కోట్ల విలువైన ల్యాప్టాప్లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గ�
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బాసర ఆర్జీయూకేటీలోని ఒక్కో సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన ల్యాప్టాప్ల పంపిణీపై దృష్టిసారించింది.
టీచింగ్ రోబోలు 5 నుంచి 11వ తరగతుల విద్యార్థులకు 30కు పైగా భాషల్లో పాఠాలు చెప్పగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్టాప్ల ద్వారా వినే సౌకర్యం కూడా ఉన్నది. టీచర్ల కొరత, టీచర్లపై పనిభారం ఉ�
హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ, ఏపీల్లో అత్యంత వేగంగా విస్తరిస్తూపోతున్న మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ సంస్థ లాట్.. 10వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.