మా నాయన ఆపరేషన్ చేయించుకుంటే ఇందిరమ్మ ఈ జాగ చూపించింది. అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నం. ఈ జాగలో కంపలు ఉంటే తీసేసి ఇక్కడకే వచ్చినం. కాంగ్రెస్కు ఓటేస్తే మాకు మంచిగనే బుద్ధి చెప్పిండ్రు. పిల్లగాళ్లు పెళ్లి�
చెన్నూర్ పట్టణంలోని భూమిపై కన్నేసిన ఓ కాంగ్రెస్ లీడర్ అక్రమాలకు తెరలేపాడు. ఫేక్ ఇంటి నంబర్తో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించి కాజేయాలని చూడగా, బాధితుడు కలెక్టర్ను ఆశ్రయించడంతో అసలు బాగోతం బయటప
మీకు భూములి చ్చి.. ఉపాధి కోల్పోయి మేం రోడ్డున పడాలా? ఎట్టిపరిస్థితుల్లోనూ రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇవ్వబోం’ అని ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని రామాయి గ్రామ రైతులు స్పష్టంచేశారు.
రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని బుధవారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని అప్పాజిపల్లిలో రోడ్డుపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూములను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన మంగళవారం 35వ రోజుకు చేరింది.
గోపన్పల్లిలోని తమ భూములను తమకు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో 29 రోజులుగా ఆందోళన చేస్తున్నా తమ సమస్యను పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశ
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో కోల్పోతున్న భూములకు ఎకరాకు రూ.60 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యో గం ఇవ్వాలని భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం సొంత జిల్లాలో భూ నిర్వాసితుల నిరసనలు మిన్నంటుతున్నాయి. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల నిరసనలతో జిల్లా అట్టుడుకుతున్నది.
వంతెన నిర్మాణానికి భూముల ఇచ్చిన తమనే దొంగల్లాగా అరెస్టు చేస్తారా? అని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన రైతులు కడారి వీరయ్య, మొగిలి కనకయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘మేం రౌడీలమ�
కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకత్వం తీరుపై ఆ పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను, వైఫల్యాలను ఎత్తిచూపడంలో వామపక్ష నేతలు మెతక వైఖరి చూపుతున్న�