గౌరవెల్లి కాలువ నిర్మాణానికి తాము భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారు నుంచి దాదాపు కిలోమీటరుపైగా గౌరవెల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ 13 ఎల్ నిర్మాణం కోసం మంగళవ�
బలవంతంగా భూములను సేకరించొద్దని రోటిబండతం డా, పులిచెర్లకుంటతండాల రైతులు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వారికి సీపీ ఎం జిల్లా కార్యదర్శి మహిపాల్తోపాటు నాయకులు మద్దతు తెలిపారు.
ప్రైవేటు వ్యక్తుల బారి నుంచి తమ ఇండ్ల స్థలాలను కాపాడాలని కోరుతూ గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి ఐడీఎస్ఎంటీ కాలనీ బాధితులు తాళంవేసి ధర్నా నిర్వహించారు.
రంగారెడ్డిజిల్లాలో అన్యాక్రాంతమైన భూదాన్ భూముల లెక్కలు తేలడంలేదు. ఈ భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ జిల్లాలో వేలాది ఎకరాల భూములు చేతులు మారాయి. సర్వోదయ ఉద్యమంలో భాగంగా చేపట్టిన భూదాన్ ఉద్యమ�
మా నాయన ఆపరేషన్ చేయించుకుంటే ఇందిరమ్మ ఈ జాగ చూపించింది. అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నం. ఈ జాగలో కంపలు ఉంటే తీసేసి ఇక్కడకే వచ్చినం. కాంగ్రెస్కు ఓటేస్తే మాకు మంచిగనే బుద్ధి చెప్పిండ్రు. పిల్లగాళ్లు పెళ్లి�
చెన్నూర్ పట్టణంలోని భూమిపై కన్నేసిన ఓ కాంగ్రెస్ లీడర్ అక్రమాలకు తెరలేపాడు. ఫేక్ ఇంటి నంబర్తో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించి కాజేయాలని చూడగా, బాధితుడు కలెక్టర్ను ఆశ్రయించడంతో అసలు బాగోతం బయటప
మీకు భూములి చ్చి.. ఉపాధి కోల్పోయి మేం రోడ్డున పడాలా? ఎట్టిపరిస్థితుల్లోనూ రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇవ్వబోం’ అని ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని రామాయి గ్రామ రైతులు స్పష్టంచేశారు.
రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని బుధవారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని అప్పాజిపల్లిలో రోడ్డుపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూములను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన మంగళవారం 35వ రోజుకు చేరింది.