రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Chhagan Bhujbal | ఒక మంత్రికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ నిర్దేశించిన హెలిప్యాడ్ను దాటి వెళ్లింది. సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలంలో అది ల్యాండ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
జిల్లాలోని పరిగి మండలం రాపోల్, కాళ్లపూర్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా అన్నదాతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పార్కు మాకొద్దు, మా కుటుంబాలను రోడ్డున పడేయవద్దంటూ రైతులు గత 50 ర�
Telangana | ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని కాళ్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాట పట్టారు. కాళ్లాపూర్ నుంచి పరిగిక
Air India London flight U-turn | లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మార్గమధ్యలో యూటర్న్ తీసుకున్నది. సాంకేతిక లోపం కారణంగా సౌదీ గగనతలంలో వెనక్కి మళ్లింది. ఏడు గంటలు ప్రయాణించిన ఆ విమానం తిరిగి ఢిల్లీకి చేరుకున్నది.
కోట్ల రూపాయలు విలువ చేసే గైరాన్ భూములు మాయమయ్యాయి. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో పేదలకు సంబంధించిన భూములను పెద్దలు చెరబట్టారు. కొందరు పెద్దలు ఈ భూములను తమ అనుచరుల పేరిట మార్చుకుని, ఆ తర్వాత రియల్
సంగారెడ్డిలో రూ.50 కోట్ల విలువైన భూమికి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఎసరు పెట్టింది. పేదలకు కేటాయించిన భూమిని అడ్డదారిలో సొంతం చేసుకుని రియల్ వెంచర్ వేసేందుకు సిద్ధ్దమవుతున్నది. ఇది తెలిసిన పేదలు తమ భూమిని ద
‘కేరళ ఎన్నికల పన్ను’ కోసం ముఖ్యనేత, కీలక నేతలు ఏ అవకాశాన్నీ వదలడం లేదట. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తున్న పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్టు సమాచారం.
కాకతీయ యూనివర్సిటీ భూముల్లోని సీఆర్పీఎఫ్ భూములను వెనక్కి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేయూ కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
మూసీ సుందరీకరణకు భూములను స్వాధీనం చేసుకుంటామని రాజేంద్రనగర్ డివిజనల్ అధికారి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండిపేట, రాజేంద్ర