రాష్ట్రంలో నిరసనల పర్వం తగ్గడం లేదు. ఆదివారం ఏకంగా సీఎం రేవంత్కే నిరసన సెగ తగిలింది. ఉప్పల్భగాయత్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు.
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, తమ జీవనాధారమైన భూములు తీసు
హౌసింగ్ బోర్డు భూములను ఇకపై లీజు ఇవ్వబోమని, వాటి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని, లేకపోతే వేలం ద్వారా అమ్మేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలంలోని సర్వే నంబర్లు 582, 583, 22 ఏ నిషేధిత జాబితాలోని భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. 37 ఎకరాల్లో అర్బన్ సీలింగ్ ల్యాండ�
జగిత్యాల జిల్లాలోని కీలక కార్యాలయంలో కీలక అధికారి ఆయన! ఎక్కడ ఎలాంటి ఆరోపణలు వినిపించినా, పత్రికల్లో ప్రతికూలమైన వార్తలు ప్రచురితమైనా విచారణ చేసే బాధ్యత సదరు కీలక అధికారి వద్దకు చేరుతున్నట్టు తెలుస్తున
‘ఫ్యూచర్సిటీ కోసం అవసరమైన భూములను ఎలాగైనా తీసుకుంటాం.. భూసేకరణ కోసం నోటిఫై చేసిన భూములు ఈ రోజు కాకపోయినా, రేపయినా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఇక ఆ రైతులు నష్టపరిహారం తీసుకొని మరోచోట భూములు కొనుగోలు చేసు�
కాలం శానా గొప్పది
అబద్ధాల మీద పొద్దు గడపలేమని
చెంప చెల్లుమనిపించింది
కాని కాలాన కరువునేలకు
కాసిన్ని నీళ్లియ్యాలని
నియ్యత్గా కేసీఆర్ చేసిన
భగీరథ ప్రయత్నం
వేలాదిమందికి ఉపాధి కల్పించడంతోపాటు సిమెంట్ రంగానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో మూతపడిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తిరిగి ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నా కేంద్ర
నిమ్జ్ ప్రాజెక్టులో భూములను కోల్పోతున్న బాధిత రైతులు, తండావాసులకు అధికారులు కేటాయిస్తామన్న (భూమి) స్థలాన్ని చూపిన తర్వాతే భూములు స్వాధీనం చేసుకుని ఇతర పనులు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మ
రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Chhagan Bhujbal | ఒక మంత్రికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ నిర్దేశించిన హెలిప్యాడ్ను దాటి వెళ్లింది. సమీపంలోని వాహనాల పార్కింగ్ స్థలంలో అది ల్యాండ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
జిల్లాలోని పరిగి మండలం రాపోల్, కాళ్లపూర్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా అన్నదాతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పార్కు మాకొద్దు, మా కుటుంబాలను రోడ్డున పడేయవద్దంటూ రైతులు గత 50 ర�