KTR | వీర్నపల్లి మండలంలో రంగం పేట అనే ఒక ఊరు ఉంటది. ఈ మండలంలో రైతులకు మొత్తం మేం పోడుపట్టాలిచ్చినం. ఇవాళ ముఖ్యమంత్రి ఆ రైతులకిచ్చిన భూములన్నీ కబ్జా భూములు అని మాట్లాడుతున్నడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట
KTR | గోడల మీద పెయింట్ వేసుకునే నీ సంగతి నాకు తెలియదా..కొండారెడ్డిపల్లి పోయి అడిగితే మీ బతుకు మొత్తం బయటపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై(Revanth) ఫైర్ అయ్యారు.
Air India Flight | ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో పొగను గుర్తించే అలారం మోగింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని లక్నో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను కిందకు దించిన తర్వాత ఆ ఫ్లైట్ను స�
‘కాంగ్రెస్కు ఓట్లేసి మా నోట్లో మేమే మన్ను పోసుకున్నం’ అని నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మహిళలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎదుట వాపోయారు. కొత్తపల్లి మ�
కోర్ సిటీలో విలువైన భూములను కనుమరుగు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాలపై ఏమాత్రం అంచనా లేకుండా, కోట్లు విలువ చేసే ఆస్తులుగా తీర్చిదిద్దాల్సింది పోయి.. వేలానికి పె�
రంగారెడ్డి జిల్లాలో అనేక విలువైన భూములు, ప్లాట్లు ఏ కారణం లేకుండానే నిషేధిత జాబితాలో చేర్చారని, అలాంటి వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ శివా�
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్కు కోసం సేకరించిన భూముల్లో ‘బిగ్ షాడో’గా వ్యవహరిస్తున్న ఓ కాంగ్రెస్ చోటా నేత ఏకంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద రూ.మూడు కోట్ల 20 లక్షల పరిహారం పొందడం
ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టులో తమ భూములతోపాటు పట్టణం నుంచి వచ్చే రహదారిపోతే తమకు ఉపాధి లేకుండా పోతుందని అనుకుంటవాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. రైతులతోపాటు స్థానికులు ఆదిలాబాద్ కలెక్ట
కాంగ్రెస్ అధికారం చేపట్టింది మొదలు బడుగుల భూములను బలవంతంగా గుంజుకుంటున్నది. అభివృద్ధి పేరుతో రైతుల జీవితాలపై దెబ్బకొడుతున్నది. పోరాటాలు చేసినా, ఎదురుతిరిగినా అణచివేస్తున్నది.
మల్కాజిగిరి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల సర్వే నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి డిమాం�