‘కాంగ్రెస్కు ఓట్లేసి మా నోట్లో మేమే మన్ను పోసుకున్నం’ అని నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మహిళలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎదుట వాపోయారు. కొత్తపల్లి మ�
కోర్ సిటీలో విలువైన భూములను కనుమరుగు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాలపై ఏమాత్రం అంచనా లేకుండా, కోట్లు విలువ చేసే ఆస్తులుగా తీర్చిదిద్దాల్సింది పోయి.. వేలానికి పె�
రంగారెడ్డి జిల్లాలో అనేక విలువైన భూములు, ప్లాట్లు ఏ కారణం లేకుండానే నిషేధిత జాబితాలో చేర్చారని, అలాంటి వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ శివా�
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్కు కోసం సేకరించిన భూముల్లో ‘బిగ్ షాడో’గా వ్యవహరిస్తున్న ఓ కాంగ్రెస్ చోటా నేత ఏకంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద రూ.మూడు కోట్ల 20 లక్షల పరిహారం పొందడం
ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టులో తమ భూములతోపాటు పట్టణం నుంచి వచ్చే రహదారిపోతే తమకు ఉపాధి లేకుండా పోతుందని అనుకుంటవాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. రైతులతోపాటు స్థానికులు ఆదిలాబాద్ కలెక్ట
కాంగ్రెస్ అధికారం చేపట్టింది మొదలు బడుగుల భూములను బలవంతంగా గుంజుకుంటున్నది. అభివృద్ధి పేరుతో రైతుల జీవితాలపై దెబ్బకొడుతున్నది. పోరాటాలు చేసినా, ఎదురుతిరిగినా అణచివేస్తున్నది.
మల్కాజిగిరి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల సర్వే నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి డిమాం�
‘మాకున్న కొద్దిపాటి భూములను రెక్కలు ముక్కలు చేసుకుని కాపడుకున్నం. ఇప్పుడు బైపాస్ రోడ్డు మా భూముల్లోంచి వేస్తామంటే అసలే ఒప్పుకోం. ఇంతకు ముందు ఎట్ల మంజూరైందో అట్లనే వేసుకోండి. అవసరమైతే చావనైనా చస్తాం గా�
ఫార్మాసిటీ భూముల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఫార్మా సిటీ కోసం తాము ఇవ్వని భూముల్లోకి వస్తేది సహించేది లేదని రైతులు హెచ్చరించారు. ఇప్పటికే ఫార్మాకు అప్పగించిన భూముల విషయంలో చేసుకొన్న అగ్రిమెంట్ ప్రకారం డ�
‘రెండున్నరేండ్లుగా పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నారు.. హైడ్రా, మూసీ, మెట్రో, ఫ్యూచర్సిటీ, హిల్ట్ ముసుగులో యథేచ్ఛగా భూ దోపిడీకి తెగబడుతున్నారు..’ అని బీఆర్�