‘మున్సిపాలిటోళ్లు నా బర్ల కొట్టం కూలగొట్టారు.. ఇదేంటని అడిగితే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెబితేనే కూలగొట్టామని చెప్పారు. దీంతో నా 20 బర్లను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తోలగా మరుసటి రోజు కాంగ్రెసోళ్లు
మక్తల్ నియోజకవర్గాన్ని ఎండబెట్టి కొడంగల్ నియోజకవర్గానికి సాగునీళ్లు అందించాలని చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు వాట్సాప్ ద్వారా న
భూములను రక్షించేందుకే భూ భారతిని తీసుకొచ్చామని రెవెన్యూ సదస్సుల్లో ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హక్కుదారుల భూములను కొందరు అధికారులతో చేతులు కలిపి అన్యాక్రాంతం చేస్తూ అసలుకే ఎసరు పెడుతు�
జాతీయ రహదారి 565 విస్తరణలో భాగంగా పానగల్లు నుంచి సాగర్ రోడ్డు వరకు భూములు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులు చేపట్టాలని భూ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హశం, కో �
జిల్లాలో భూముల సర్వే కోసం రైతులకు ఎదురు చూపులే మిగులుతున్నాయి. తమ పొలాల్లో హద్దులను నిర్ధారించాలని, కొలతల్లో వచ్చిన తేడాలను సవరించేందుకు సర్వే చేయాలని చలాన్లు చెల్లించి దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధ
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల సర్వే నెంబర్ 109 భూమి విషయంలో బాధిత రైతులకు అండగా ఉంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో రైత�
నిమ్జ్ భూబాధితులకు జనరల్ అవార్డు కింద మెరుగైన పరిహారాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రాజు తెలిపారు. న్యాల్కల్ మండలంలోని హద్నూర్, గుం
లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు. అప్పనపల్లికి చెందిన కుంబం రాజిరెడ్డి రెండు నెలల కిందట ఆయన మృతిచెందగా.. ఆయన పేరిట ఉన్న భూమి అతడి భార్య సుజాత పేరిట మార్చేందుకు ఆర్ఐ రూ.10 లక్ష
రీజినల్ రింగ్రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు మార్కెట్ ధర నిర్ణయించి పరిహారం చెల్లించాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ
సీఎం సొంత నియోజకవర్గంలోనే అధికారులు అడుగుపెట్టలేని దుస్థితి నెలకొన్నదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ప్రకటనలో పేర్కొన్నారు. లగచర్లలో కలెక్టర్పై దాడి జరగటం దురదృష్టకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్
సుడా వెంచర్ కోసం తమ భూములను బలవంతంగా తీసుకున్నారని, ఆ వెంచర్లో ప్లాట్లు కొంటే భవిష్యత్లో తమ నుంచి కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తదని సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సుడా వె�