ఫార్మాసిటీ కోసం సేకరించే భూముల్లో పరీక్షలు చేసేందుకు వచ్చిన భూగ ర్భ వనరులు, గనుల శాఖాధికారులను భూబాధితులు అడ్డుకున్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మల్గి, డప్పూర్, వడ్డి గ్రా మాల శ
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానూఫ్యాక్చర్ జోన్(నిమ్జ్) ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో భూ సేకరణ చేపడుతున్నది. ఈ భూ సేకరణలో రెవె న్యూ అధికారులు, దళారుల�
నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు బదులు భూమిలివ్వాలని, లేదా బహిరంగ మార్కెట్ ధర ప్రకా రం పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ రైతులు స్పష్టం చేశా
గతంలో సర్కారు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకుంటే తాను ఎలా బతికేది? అంటూ యువ రైతు విద్యుత్తు స్తంభం ఎక్కి ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్ వాలునాయక్ తండాలో ఆదివారం చోటుచేసు�
ఫార్మాసిటీపై పోరుబాటకు మూడు గ్రామాలకు చెందిన భూ బాధితులు ప్రతిన బూనారు. వారికి పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణ నిఫుణులు దొంతి నర్సింహారెడ్డి మద్దతు పలికారు. గురువారం సంగారెడ్డి జి
అవసరమైతే ప్రాణాలు ఇస్తాం.. కానీ భూములు మాత్రం ఇవ్వమని న్యాల్కల్ మండలం డప్పూర్, మాల్గి, వడ్డీ గ్రామాల రైతులు పెద్దఎత్తున నినదించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో ర�