ACB Raid | రాష్ట్రంలో ఒకరిని మించి ఒకరు అవినీతి అనకొండలు బయటికి వస్తున్నారు. వీరి అక్రమాస్తుల చిట్టాలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. వందల కోట్ల రూపాయలను కూడబెట్టిన ఇటువంటి తిమింగళాలను ఏసీబీ చరిత్రల�
జిల్లాలో భూముల ధరలు పెరగటంతో సర్వేయర్లకు డిమాండ్ పెరిగింది. సర్వే కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేయి తడపనిదే సర్వే చేసేందుకు రావడంలేదని పలువురు రైతులు ఆరోపిస
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని మల్లేశ్వరం గ్రామ శివారులోని తాటికుంట సమీపంలో భూమి కబ్జాకు గురైందంటూ రెవె న్యూ అధికారులు శనివారం భూ సర్వే పనులు చేపట్టారు. పోలీస్ బందోబస్తుతో అక్కడికి వెళ�
జిల్లాలో సర్వేయర్ల సమస్య వేధిస్తున్నది. రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా ఏండ్ల తరబడిగా భూముల సర్వే మాత్రం కావడం లేదు. మరోవైపు దరఖాస్తుదారులు ప్రతిరోజూ సర్వేయర్ల చుట్టూ తిరుగుతున్నారు. భూసమస్యలు
భూ సమస్యల పరిషారంలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి రెవెన్యూ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్�
భూ కొలతల రికార్డులపై రైతులకు, యాజమాన్యులకు భరోసా కల్పించేలా భూ సర్వే పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష లైసెన్స్ సర్వేయర్లకు సూచించారు.
భూ సరిహద్దుల జియో ట్యాగింగ్ వల్ల వివాదాలు తగ్గి, ప్రజలకు భూమిపై పూర్తి హక్కు రికార్డు ఇవ్వడమే భూ భారతి రీ సర్వే ఉద్దేశమని ఆర్డీఓ వేణు మాధవరావు అన్నారు. భూ భారతి భూముల రీ సర్వేపై పైలెట్ గ్రామంగా జాజిరెడ్డి
ఔటర్రింగ్ రోడ్డు నుంచి నేరుగా కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి రెవెన్యూ అధికారులు భూముల సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పనులను శుక్రవారం మండలంలోని కోత్వాల్గూడ వద్ద రైతులు, నాయకుల�
మోటకొండూర్ మండల కేంద్రంలోని శివాలయానికి సంబంధించిన భూమిపై వెంటనే సర్వే నిర్వహించాలని, అట్టి భూమిని గుర్తించి హద్దులు పెట్టాలని కోరుతూ శివాలయ, అయ్యప్ప స్వామి భక్తులు శుక్రవారం తాసీల్దార్ కార్యాలయం ఎదు�
భూధార్ కేటాయింపునకు సర్వే సాధ్యామవుతుందా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఉన్న అన్ని భూములను ఒకే సర్వే నంబర్పై తీసుకువచ్చే భూధార్ కేటాయింపుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది.
భూముల సర్వేకు రైతులు సహకరించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని ఏపాలపయుతండాలో సర్వే నంబర్ 8లో 960 ఎకరాలకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో భూ సర్వే నిర్యహించారు.
రంగారెడ్డిజిల్లాలో సర్వేయర్ల సమస్య తీవ్రంగా ఉన్నది. భూముల సర్వే కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఆరునెలలు గడిచినా సర్వేయర్లు అందుబాటులోకి రావడంలేదు. వేలాదిమంది రైతులు సర్వేయర్ల కోసం ప్ర�
శిక్షణ పొందిన సర్వేయర్ల పరీక్షల ఫలితాలు వెలువడక ముందే అప్రెంటిస్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. తమను విధుల్లోకి తీసుకుంటారా.. రిజెక్ట్ చేస్తారా..? అనే భయం �