దేవర భూములపై ఈటల ‘దివాన్’ రాజకీయం విధాన నిర్ణయం తీసుకోవాలన్న దివాన్ కమిటీ ఆ రిపోర్టుతో పట్టాల కోసం ఈటల ప్రయత్నాలు క్రమబద్ధీకరణపై అసెంబ్లీలోనూ ప్రస్తావన పలువురు సీఎంల చుట్టూ ఈటల ప్రదక్షిణలు 2011లో హైక�
హైకోర్టు స్పష్టీకరణ దర్యాప్తు అధికారం ప్రభుత్వానికి ఉన్నది జమునా హేచరీస్ వ్యవహారంలో హైకోర్టు హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): భూకబ్జా, అసైన్డ్ భూములను కాజేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈ�
కళ్యాణలక్ష్మి, ఆసరా పథకాలు పంటలో పరిగె ఏరుకోవడం లాంటివి.పేదల సాధికారత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీసీ అని చెప్పుకునే ఈటల రాజేందర్ మంత్రి హోదాలో 2021 �
కమలాపూర్, మే 1: ఈటల రాజేందర్పై భూ కబ్జాల ఆరోపణలతోపాటు వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రికి బదలాయించిన నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆయన స్వగ్రామం కమలాపూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు�
30 ఎకరాల నుంచి 200 ఎకరాలా? వంద కోట్లతో కట్టిన గడీకి పైసలెక్కడివి? అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి కాంగ్రెస్ నేత కౌశిక్రెడ్డి డిమాండ్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాలు.. నేర�
ఈటల అన్నకొడుకుపై సీఎంకు దళితుల ఫిర్యాదు పట్టాదారు లేకుండానే రిజిస్ట్రేషన్ కుదువబెట్టిన భూమికి అక్రమ పట్టా దళితుల భూమిని గుంజుకున్న వైనం పోలీసుల ముందే పట్టాదారులను చితకబాదిన ఈటల వికాస్ మనుషులు పలుమ�
దేవరయాంజాల్లో దేవుడి భూమి అన్యాక్రాంతం 1000 కోట్ల భూమి స్వాహా ఈటల భార్య పేరిట 30 ఎకరాలు ఆక్రమణ బినామీల పేరిట వందల ఎకరాల్లో కబ్జాలు ఆక్రమిత స్థలాల్లో భారీ గోదాముల నిర్మాణం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న �
న్యూఢిల్లీ: భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్పపై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం సోమవారం స్టే విధించింది. పదేండ్ల క్రితం యెడి�