కంపెనీ పేరిట దేవుడిమాన్యం రిజిస్ట్రేషన్ వాటిని తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం ఈటల కుటుంబ మోసాలపై విచారణ జరుపండి కంపెనీస్ రిజిస్ట్రార్కు లాయర్ రామారావు లేఖ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల�
బీజేపీకి గుడ్బై చెప్తున్న నాయకులు టీఆర్ఎస్లోకి భారీగా మొదలైన వలసలు కరీంనగర్ కార్పొరేషన్/హుజూరాబాద్, మే 28: ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆయన రాకను పలువు
కాప్రాలోని ఆ భూమితో నాకు సంబంధంలేదు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి వెల్లడి ఉప్పల్, మే 25: కాప్రాలోని భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రె
కాప్రా ఎవాక్యూ భూముల వ్యవహారంలో విచిత్రం సంబంధం లేని ఎమ్మెల్యేనూ వివాదంలోకి లాగే యత్నం ఐదేండ్లుగా కబ్జాలు.. తొలగిస్తున్న రెవెన్యూ సిబ్బంది ఈ ఏడాది మార్చిలో అధికారులపై దాడికి యత్నం ఎదురు కేసులు పెట్టి బ�
ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చెయ్: ఎన్ఎస్యూఐ మాజీ నేత సంపత్ హుజూరాబాద్, మే 17: ఆత్మగౌరవం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయాలని ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు తిప్పారపు
షెడ్ల కోసం తప్పుడు పత్రాలతో పర్మిషన్లు అనుమతుల్లేకుండానే అనుబంధ నిర్మాణాలు మాసాయిపేటలో ‘జమున హ్యాచరీస్’ లీలలు ఈటల భూ కబ్జాపై కొనసాగుతున్న విచారణ 25న రైతుల విచారణ, 27 నుంచి భూ సర్వే వెల్లడించిన వెల్దుర్
సర్వేనంబర్ల ఆధారంగా భూముల వద్దే రికార్డుల తనిఖీ మేడ్చల్, మే 10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్ ఆలయ భూములను ఐఏఎస్ల ప్రత్యేక విచారణ కమిటీ సోమవారం పునఃపరిశీలించింది. దేవాదాయ, రెవ�
జనగామ గ్రామస్థుల స్పష్టం గోదావరిఖని, మే 9 : మూడెకరాల భూమి కబ్జా చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామస్థులు స్పష్టంచేశారు. ఆదివారం గ్రా�
గుర్తించిన ప్రత్యేక విచారణ కమిటీ మొత్తం అక్రమ నిర్మాణాలు 160 తదుపరి చర్యగా ఖాళీ స్థలాల సర్వే వేగంగా విచారణ: రఘునందన్రావు రైతుల భూమి పత్రాల పరిశీలన విచారణకు హాజరైన అధికారులు దేవరయాంజాల్ సీతారామస్వామి ఆ�
దేవర భూములపై ఈటల ‘దివాన్’ రాజకీయం విధాన నిర్ణయం తీసుకోవాలన్న దివాన్ కమిటీ ఆ రిపోర్టుతో పట్టాల కోసం ఈటల ప్రయత్నాలు క్రమబద్ధీకరణపై అసెంబ్లీలోనూ ప్రస్తావన పలువురు సీఎంల చుట్టూ ఈటల ప్రదక్షిణలు 2011లో హైక�
హైకోర్టు స్పష్టీకరణ దర్యాప్తు అధికారం ప్రభుత్వానికి ఉన్నది జమునా హేచరీస్ వ్యవహారంలో హైకోర్టు హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): భూకబ్జా, అసైన్డ్ భూములను కాజేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈ�
కళ్యాణలక్ష్మి, ఆసరా పథకాలు పంటలో పరిగె ఏరుకోవడం లాంటివి.పేదల సాధికారత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీసీ అని చెప్పుకునే ఈటల రాజేందర్ మంత్రి హోదాలో 2021 �
కమలాపూర్, మే 1: ఈటల రాజేందర్పై భూ కబ్జాల ఆరోపణలతోపాటు వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రికి బదలాయించిన నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆయన స్వగ్రామం కమలాపూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు�
30 ఎకరాల నుంచి 200 ఎకరాలా? వంద కోట్లతో కట్టిన గడీకి పైసలెక్కడివి? అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి కాంగ్రెస్ నేత కౌశిక్రెడ్డి డిమాండ్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాలు.. నేర�