కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో ల్యాండ్ స్కామ్ వెలుగుచూసింది. పార్టీ అగ్రనేతలు సీఎం సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే ఇప్పటికే భూ వివాదాల్లో చిక్కుకోగా, తాజాగా మంత్రి బోస్రాజ్పైనా భూకబ్జా ఆరోపణలు వెల
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చర్యలు చేపట్టింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర అవినీతి నిరోధక సంఘమైన లోకాయుక్త కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను ఏ1 నిందితుడిగా, ఆయన భార్య పా�
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భూకుంభకోణం వివాదంలో చిక్కుకొన్నారు. సిద్దరామయ్య, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర రూ. 4000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర బీజేపీ ఆరోపించింది.
కాస్తులో ఉండగానే రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు తారుమారయ్యాయని, 94 ఎకరాల భూమిని రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఫోర్జరీ సంతకాలతో రికార్డుల్లో నమోదు చేసుకొని దాదాపు రూ.500 కోట్లకు పైగా భూ కుంభకోణానికి పా�
దేశ రాజధాని ఢిల్లీలోని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అధికార నివాసానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు చేరుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సోరెన్కు ఈ నెల 27న ఈ�
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు (CM Hemant Soren) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కిం�
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై తాజాగా మరో కేసు నమోదైంది. పంజాబ్ ప్రావిన్స్లోని 625 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఇమ్రాన్పై ఆరోపణలు రావడంతో పాక్కు చెందిన అవినీతి నిరోధక విభాగం(ఏసీఈ) అ�
BJP LEADER LAND SCAM | ‘ మా స్థలాన్ని బీజేపీ నేత వెంకటరమణ అక్రమంగా కబ్జాకు యత్నిస్తున్నాడు….అతడి అనుచరులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు….మాకు రక్షణ కల్పించాలి’ అని స్థల యజమాని కుమార్తె
న్యూఢిల్లీ : అయోధ్య భూ కుంభకోణంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె సర్వోన్నత న్య
మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడి వెల్దుర్తి, నవంబర్ 20: రైతుల ఫిర్యాదు మేరకు జమున హ్యాచరీస్ భూకబ్జాకు సంబంధించిన సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. మెదక్ జిల్లా మా