దేశ రాజధాని ఢిల్లీలోని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అధికార నివాసానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు చేరుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సోరెన్కు ఈ నెల 27న ఈ�
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు (CM Hemant Soren) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కిం�
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై తాజాగా మరో కేసు నమోదైంది. పంజాబ్ ప్రావిన్స్లోని 625 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేసినట్టు ఇమ్రాన్పై ఆరోపణలు రావడంతో పాక్కు చెందిన అవినీతి నిరోధక విభాగం(ఏసీఈ) అ�
BJP LEADER LAND SCAM | ‘ మా స్థలాన్ని బీజేపీ నేత వెంకటరమణ అక్రమంగా కబ్జాకు యత్నిస్తున్నాడు….అతడి అనుచరులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు….మాకు రక్షణ కల్పించాలి’ అని స్థల యజమాని కుమార్తె
న్యూఢిల్లీ : అయోధ్య భూ కుంభకోణంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె సర్వోన్నత న్య
మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడి వెల్దుర్తి, నవంబర్ 20: రైతుల ఫిర్యాదు మేరకు జమున హ్యాచరీస్ భూకబ్జాకు సంబంధించిన సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. మెదక్ జిల్లా మా
గణపురం : ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ కలెక్టర్ టీఎస్. దివాకర్ అన్నారు. గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన దళితులు ఇళ్ల నిర్మాణా�
Etela Rajender | బీజేపీ నేత ఈటల రాజేందర్కు సంబంధించిన భూ ఆక్రమణలపై సర్వే ప్రారంభమైంది. జమున హ్యాచరీస్కు సంబంధించిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు.
వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై లెక్కలు తీస్తున్న అధికారులు నాలుగు జిల్లాల్లోనే భారీగా ఆక్రమణ సీబీసీఐడీ విచారణతో బయటపడునున్న బాగోతాలు 33,929 మొత్తం సంస్థలు 77,538.07 ఎకరాలు రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమి 57,423 ఎకరా�
1,577 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాహైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీలోని చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణాన్ని సీఐడీ పోలీసులు చేధించారు. 1,577 ఎకరాల ప్రభుత్వ భూములను ఆన్లైన్లో తమ పేరిట మార్చుకొన్న వ్య�
ఆమనగల్లు : నకిలీ భూ పత్రాలను సృష్టించి రైతులను మోసం చేసి బ్యాంకు రుణాలను పొందిన కేసులో శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉపేందర్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. �
అమీన్పూర్ : 400 గజాల ప్లాట్ను ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించిన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం అమీన్పూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపిన కథనం ప్రకా�