Ponguleti Srinivas Reddy | రాష్ట్ర మంత్రి పొంగులేటి తన సహచర మంత్రులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. 15 రోజుల క్రితం తనపై శాసనసభ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు చేసిన నిర్ద�
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు హర్షరెడ్డి గతంలో అదనపు డైరెక్టర్గా ఉండి రాజీనామా చేసిన ఏక్యూ స్కేర్ రియల్టర్స్ కంపెనీ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్
HILT Policy | సాధారణంగా పరిశ్రమల శాఖ కార్యకలాపాలు, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, రాయితీలు, భూముల కేటాయింపులు, టీజీఐఐసీ తదితర వ్యవహారాలు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి. అయితే కాంగ్రెస్ అధికార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది స్కాముల సర్కారుగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కాం బయటపడితే.. నేడు మరో రూ.50 వేల కోట్ల పవర్ స్కాం వెలుగుచూసి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భూ స్కామ్ కోసమే హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)ని తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిబంధనలను ఉల్లంఘించి డిపార్ట్మెంట్కు చెందిన 15 ఎకరాల స్థలాన్ని విక్రయించినందుకు ఒక మహిళా అధికారిని
‘అసైన్డ్ భూమిలో అనుచరుడి పాగా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’అలో ప్రచురితమైన కథనం కలకలం రేపుతున్నది. బాధితులతోపాటు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ కథనాన్ని సమర్థిస్తూ ఫోన్లు చేస్తున్నారు. బాధితుల�
తన కుమారుడికి చెందిన సంస్థ భూ కుంభకోణానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను రాజీనామా చేయాలంటూ ఓ హక్కుల కార్యకర్త చేసిన డిమాండ్పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు.
మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. గత కొద్ది రోజుల్లో ఇది మూడో భూ కుంభకోణం. బీజేపీ-శివసేన కూటమి ప్రజా ధనాన్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కూ�
బీజేపీ-శివసేన కూటమి అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రూ.1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్ధ్ పవార్కు చెందిన అమెడియా ఎంటర్ప్రైజ�
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ కుమారుడు పార్థ్పవార్పై భూ కుంభకోణం ఆరోపణలు సంచలనంగా మారాయి. రూ.1804 కోట్ల విలువైన మహర్వతన్ భూమిని కేవలం రూ.300 కోట్లకు కొనుగోలు చేశారు. అదికూడా కేవలం రూ.500 స్టాంప్ ప�
రూ.500 కోట్ల స్కామ్లో కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ పేరు బయటకు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. కర్ణాటకలో ఈ భూ కుంభకోణం వెలుగుచూసింది. బీపీఎల్ ఇండియా లిమిటెడ్కు పారిశ్రామిక అవసరాల కోసం కర్ణాటక
జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఓ వెంచర్లో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన రూ. వంద కోట్ల విలువైన లక్ష గజాల భూమిని నకిలీ ప్రొసీడింగ్ల ద్వారా కొంతమంది తమ పేర�
‘నమస్తే తెలంగాణ’ కథనం నిజమవుతున్నది. ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెరవెనక ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగుల భూముల్లో