న్యూఢిల్లీ : అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. బీజేపీకి రాముడి కంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లపైనే విశ్వాసం ఉందని ఆప్ ఎంపీ సంజయ్ స�
రిజిస్ట్రేషన్కు అవకాశం లేని భూములను ఈటెల రాజేందర్కు సంబంధించిన కంపెనీలు అక్రమంగా కొనుగోలు చేయడమే కాకుండా.. నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకుల నుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకున్న విషయం తన దృష్టికి వ
న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూ కొనుగోలు వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ పై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో ఇది రాముడి పేరుతో మోసం చేయడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. సత్యం, �
లక్నో : ఈ ఏడాది మార్చిలో రామమందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో అవినీతి జరిగిందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు ఆరోపించాయి. మందిర నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల�
కంపెనీ పేరిట దేవుడిమాన్యం రిజిస్ట్రేషన్ వాటిని తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం ఈటల కుటుంబ మోసాలపై విచారణ జరుపండి కంపెనీస్ రిజిస్ట్రార్కు లాయర్ రామారావు లేఖ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల�
బీజేపీకి గుడ్బై చెప్తున్న నాయకులు టీఆర్ఎస్లోకి భారీగా మొదలైన వలసలు కరీంనగర్ కార్పొరేషన్/హుజూరాబాద్, మే 28: ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆయన రాకను పలువు
కాప్రాలోని ఆ భూమితో నాకు సంబంధంలేదు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి వెల్లడి ఉప్పల్, మే 25: కాప్రాలోని భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రె
కాప్రా ఎవాక్యూ భూముల వ్యవహారంలో విచిత్రం సంబంధం లేని ఎమ్మెల్యేనూ వివాదంలోకి లాగే యత్నం ఐదేండ్లుగా కబ్జాలు.. తొలగిస్తున్న రెవెన్యూ సిబ్బంది ఈ ఏడాది మార్చిలో అధికారులపై దాడికి యత్నం ఎదురు కేసులు పెట్టి బ�
ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చెయ్: ఎన్ఎస్యూఐ మాజీ నేత సంపత్ హుజూరాబాద్, మే 17: ఆత్మగౌరవం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయాలని ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు తిప్పారపు
షెడ్ల కోసం తప్పుడు పత్రాలతో పర్మిషన్లు అనుమతుల్లేకుండానే అనుబంధ నిర్మాణాలు మాసాయిపేటలో ‘జమున హ్యాచరీస్’ లీలలు ఈటల భూ కబ్జాపై కొనసాగుతున్న విచారణ 25న రైతుల విచారణ, 27 నుంచి భూ సర్వే వెల్లడించిన వెల్దుర్
సర్వేనంబర్ల ఆధారంగా భూముల వద్దే రికార్డుల తనిఖీ మేడ్చల్, మే 10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్ ఆలయ భూములను ఐఏఎస్ల ప్రత్యేక విచారణ కమిటీ సోమవారం పునఃపరిశీలించింది. దేవాదాయ, రెవ�
జనగామ గ్రామస్థుల స్పష్టం గోదావరిఖని, మే 9 : మూడెకరాల భూమి కబ్జా చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామస్థులు స్పష్టంచేశారు. ఆదివారం గ్రా�
గుర్తించిన ప్రత్యేక విచారణ కమిటీ మొత్తం అక్రమ నిర్మాణాలు 160 తదుపరి చర్యగా ఖాళీ స్థలాల సర్వే వేగంగా విచారణ: రఘునందన్రావు రైతుల భూమి పత్రాల పరిశీలన విచారణకు హాజరైన అధికారులు దేవరయాంజాల్ సీతారామస్వామి ఆ�
దేవర భూములపై ఈటల ‘దివాన్’ రాజకీయం విధాన నిర్ణయం తీసుకోవాలన్న దివాన్ కమిటీ ఆ రిపోర్టుతో పట్టాల కోసం ఈటల ప్రయత్నాలు క్రమబద్ధీకరణపై అసెంబ్లీలోనూ ప్రస్తావన పలువురు సీఎంల చుట్టూ ఈటల ప్రదక్షిణలు 2011లో హైక�