గణపురం : ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ కలెక్టర్ టీఎస్. దివాకర్ అన్నారు. గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన దళితులు ఇళ్ల నిర్మాణా�
Etela Rajender | బీజేపీ నేత ఈటల రాజేందర్కు సంబంధించిన భూ ఆక్రమణలపై సర్వే ప్రారంభమైంది. జమున హ్యాచరీస్కు సంబంధించిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు.
వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై లెక్కలు తీస్తున్న అధికారులు నాలుగు జిల్లాల్లోనే భారీగా ఆక్రమణ సీబీసీఐడీ విచారణతో బయటపడునున్న బాగోతాలు 33,929 మొత్తం సంస్థలు 77,538.07 ఎకరాలు రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమి 57,423 ఎకరా�
1,577 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాహైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీలోని చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణాన్ని సీఐడీ పోలీసులు చేధించారు. 1,577 ఎకరాల ప్రభుత్వ భూములను ఆన్లైన్లో తమ పేరిట మార్చుకొన్న వ్య�
ఆమనగల్లు : నకిలీ భూ పత్రాలను సృష్టించి రైతులను మోసం చేసి బ్యాంకు రుణాలను పొందిన కేసులో శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉపేందర్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. �
అమీన్పూర్ : 400 గజాల ప్లాట్ను ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించిన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం అమీన్పూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపిన కథనం ప్రకా�
న్యూఢిల్లీ : అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. బీజేపీకి రాముడి కంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లపైనే విశ్వాసం ఉందని ఆప్ ఎంపీ సంజయ్ స�
రిజిస్ట్రేషన్కు అవకాశం లేని భూములను ఈటెల రాజేందర్కు సంబంధించిన కంపెనీలు అక్రమంగా కొనుగోలు చేయడమే కాకుండా.. నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకుల నుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకున్న విషయం తన దృష్టికి వ
న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూ కొనుగోలు వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ పై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో ఇది రాముడి పేరుతో మోసం చేయడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. సత్యం, �
లక్నో : ఈ ఏడాది మార్చిలో రామమందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో అవినీతి జరిగిందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు ఆరోపించాయి. మందిర నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల�
కంపెనీ పేరిట దేవుడిమాన్యం రిజిస్ట్రేషన్ వాటిని తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం ఈటల కుటుంబ మోసాలపై విచారణ జరుపండి కంపెనీస్ రిజిస్ట్రార్కు లాయర్ రామారావు లేఖ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల�
బీజేపీకి గుడ్బై చెప్తున్న నాయకులు టీఆర్ఎస్లోకి భారీగా మొదలైన వలసలు కరీంనగర్ కార్పొరేషన్/హుజూరాబాద్, మే 28: ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆయన రాకను పలువు