సిర్పూర్(టీ) మండ లం డోర్పల్లి కొమ్ముగూడకు చెందిన విద్యార్థి జైసన్ అనారోగ్యంతో బాధపడుతుండగా, సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అతడి ఇంటికెళ్లి పరామర్శించారు.
ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులందరికీ జనవరిలో మీర్ఖాన్పేట్లో ఇండ్ల స్థలాలు ఇస్తామని, రైతులకు పైసా ఖర్చు లేకుండా వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు పొజిషన్ కూడా ఇస్తామని రంగారెడ్డి
కుటుంబ కలహాలు, భూతగాదాల నేపథ్యంలో పరిష్కరించుకుందామని స్నేహితుడితో పిలిపించి.. మద్యం తాగి సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లి సాయినాథ్ సొసైటీలో శ�
భూ సమస్యలతో ఓ మహిళను దాయాదులు ఇంట్లో బంధించిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. బాధితురాలి కథనం ప్రకారం.. కొమల్లకు చెందిన పేరబోయిన రాజుకు దాయాదులైన పేరబోయిన కొమ
భూ సమస్య నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు పోలీసులతో ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన అవుశర్ల సత్యనారాయణ, అవుశర్ల వెంకటేశ్ బుధవారం చేర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య�
రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. బుధవారం మునిపల్లిలోని తహసీల్ కార్యాల యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆదర్శ పాఠశాలతోపాటు బుధేరా మహిళా డిగ�
ఆలేరు మండలంలోని శారాజీపేటకు చెందిన రైతు బుర్ర మధు రైతు భూమి ధరణిలో మిస్సింగ్ సర్వే నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయి. కానీ తహసీల్దార్ మాత్రం వెరిఫై చేయకుండా అప్లికేషన�
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలను అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ కోరారు. ‘నూతన రెవెన్యూ చట్టం-2024’ ముసాయిదాపై రెవెన్య
రైతులు ఎదుర్కొంటున్న అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించేలా నూతన రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు.
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారాన్ని తిరుమలగిరి(సాగర్) మండలం నుంచి మొదలు పెడుతామని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్మిట్టల్ అన్నారు. మండలంలోని చింతలపాలెంలో భూ �
మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిషరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల
భూసమస్యల పరిష్కారానికి రైతులు పెట్టుకున్న ధరణి దరఖాస్తులను త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం వెల్దుర్తి తహసీల్ కార్యాలయం, ప్రభుత్వ దవ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. గత ఆరు నెలలుగా రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాల ను ంచి కలెక్టరేట్ వరకు ప్రదక్షిణలు చేస్తూన�
భూ సమస్యల పరిషారం కోసం టీ-శాట్ నిపుణ ఛానల్లో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. బుధవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యక్ష ప