కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. గత ఆరు నెలలుగా రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాల ను ంచి కలెక్టరేట్ వరకు ప్రదక్షిణలు చేస్తూన�
భూ సమస్యల పరిషారం కోసం టీ-శాట్ నిపుణ ఛానల్లో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. బుధవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యక్ష ప
భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో పురుగుల మందు డబ్బాతో బాధిత మహిళ హల్చల్ చేసిన ఘటన సోమవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన గోకారిబీకి 416
చందంపేట మండల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, రేకులగడ్డ, చిత్రియాల, పెద్దమూల, గాగిళ్లాపురం, మానావత్తండా, గన�
కౌలుదారులకు పెట్టుబడి సాయం అందించడం ప్రస్తుతానికి కష్టమేనని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. వివిధ శాఖలకు చెందిన భూముల నమోదు, సమాచారం, రైతుల ఇబ్బందులపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర సచివాలయ�
భూ సమస్యలను పెండింగ్లో ఉంచకుండా అవసరమైన చర్యలు తీసుకొని పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా కలెక్టర్ రవి నా యక్తో మా�
భూ సమస్యల శాశ్వత పరిష్కారం, సత్వర రిజిస్ట్రేషన్ సేవల కోసం రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతాంగానికి కొండంత ధైర్యాన్నిస్తున్నది. దశాబ్దాల పాటు చెప్పులరిగేలా తిరిగినా కానీ సమస్యలను క్షణాల్�
రైతులకు న్యాయ సేవలందించేందుకే అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ పేర్కొన్నారు. వీటిని భూ సమస్యలు, వ్యవసాయరంగ సమస్యలు ఎదురొంటున్న పేద రైతులు, వ్యవసాయ
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులుగా సమన్వయంతో కలిసి పని చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. సోమవారం ఝరాసంగంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమావేశాన్ని నిర్వహించారు.
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 54 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భూ సంబంధిత సమస్యలపై 28 ఫిర్యాదులు అందాయి. అలాగే ఎంజీఎంకు సంబంధించిన 3,
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ భూ దందాలపై నజర్ పెట్టారు. భూ ఆక్రమణలు, వివాదాలు, కోర్టు కేసుల గొడవలు, కూల్చివేతలు, బెదిరింపుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిసారించారు.
ఇంకా అక్కడక్కడా మిగిలివున్న భూ సమస్యల పరిషారానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు