Revenue Conferences | ఘట్ కేసర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణ, ఎదులాబాద్లో మంగళవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు జరిగాయి. ఈ సదస్సును వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి కోర
Ibrahimpatnam | గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఈ సదస్సుల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి తెల
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పోలారం, బొబ్బిలిగామ గ్రామాల్లో సిబ్బందితో కలి
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల సర్వే నెంబర్ 109 భూమి విషయంలో బాధిత రైతులకు అండగా ఉంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో రైత�
Bhu bharathi Conference | గ్రామాల్లో జరిగే భూ భారతి సదస్సులలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పిస్తే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కంది తహసీల్దార్ రవికుమార్.
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో చాలామంది రైతులు తాము పడుతున్న ఇబ్బందుల గురించి రెవెన్యూ సదస్సులో భారీ ఎత్తున్న దరఖాస్తులు చేసుకున్నారు. కీసర మండలాన్ని ప్రభ
భూభారతి చట్టం కింద ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై తహసీల్దార్ల�
భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రాంతం హద్దుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లిఖార్జునరావు అన్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన ములుగు జిల్లా వెం�
Collector Rajarshi Shah | భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కోరారు.
భూ సమస్యలు ఉన్నవారు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు అన్నారు. శుక్రవారం బోనకల్లు మండలంలోని చొప్పకట్లపాలెం, నారాయణపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సుల�
Bhu Bharati | రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి చట్టం అమలులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.
భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. భవిషత్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని అన్నారు. మండలంలోని జగన్నాథపురంలో బుధవారం జరిగిన భూభ