తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేవరకొండ మండలం మర్రిచెట్టుతండా గ్రామ రైతులు శనివారం తాసీల్దార్ మధుసూదన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నేడు మండలంలోని కొండభీమనపల్లి గ్రామ రైతు వేద�
గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా పరిష్కారం చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో నిర�
రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పై వచ్చిన ప్రతీ దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామపంచాయతీ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్స�
భూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమం అమలులో భాగంగా గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, క్షేత్రస్థాయిలో రైతులు సదస్సులను సద్వినియోగం
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.
Collector kranthi Valluri | గురువారం పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో తహసీల్దార్ రంగారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు ఆకస్మికంగా వచ్చిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అక్కడున్న ప్రజల
RDO Jayachandra reddy | గురువారం వెల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్, ఏదులపల్లి గ్రామాలలో తహసీల్దార్ బాలలక్షీ, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరీల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులను ఆర్డీవో జయచంద్రారెడ్డి తనిఖీ చే�
రైతులు భూసమస్యల పై రెవెన్యూ సదస్సు ల్లో దరఖాస్తులు చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. సారంగాపూర్ మండలంలోని రంగపేట, బీర్ పూర్ మండలంలో నర్సింహులపల్లి గ్రామాల్లో గురువారం నిర్వహించిన భ
వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు.. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం జలశక్తి కార్యక్రమం ద్వారా ‘జల్ సంచాయి జన్ భాగిదారి’ విభాగంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి రూపకల్పన చేసింది. దీంతో కలెక్టర్
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దాసరి వేణు అన్నారు.
Revenue conferences | భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు.