Land grabbing | తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లోనే కాదు నగరం నడిబొడ్డున సైతం ప్రభుత్వ స్థలాలు (Government Lands) కనపడితే గద్దల్లా వాలిపోతున్నారు. తెర వెనుక ప్రభుత్వంలో కీలక స్థాన�
సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామ కంఠం భూమిని కొందరు కబ్జా చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ స్థలంలో అక్రమంగా గుంతలు తవ్వి ఇంటిని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు.. దాన్ని ఎలాగైనా కాజేసేందుకు కొంతమంది ఎత్తులు వేస్తుంటారు. అలాంటిది తమ ఇంటికి వెనకాలే ఖాళీగా స్థలం కనిపిస్తే ఊరుకుంటామా అంటూ.. జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని తెలివిగా కాజేశారు. �
త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా దేవాదాయ భూముల పరిశీలనకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్లో ఉన్న 1350 ఎకరాల దేవాదాయ భూములను పరిశీలించ�
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10.. నగరం నడిబొడ్డు. ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ రేటు ప్రకారం గజం విలువ దాదాపు రూ.95వేలు. అంటే బహిరంగ మార్కెట్లో అంతకు మూడింతలు.
ప్రత్యర్థులపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని ఓ హోంగార్డు హల్చల్ సృష్టించాడు. తనకు న్యాయం చేయడంలేదని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా సంచలనం సృష్ట�
మేడ్చల్ జిల్లాలో కబ్జాలకు గురైన భూముల వివరాలను సేకరించి నివేదికలను స్థానిక మండలాల తహసీల్దార్లు తయారు చేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, క�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఫైర్ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy ) తెర�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ- దుండిగల్ మండలంలో ప్రభుత్వ భూములు హారతికర్పూరంలా కరిగిపోతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన పట్టాల పేరు
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం చౌడూర్ గ్రామ శివారులో కాంగ్రెస్ నాయకులు భూముల కబ్జాకు పాల్పడుతున్న ఘటనను ఎస్పీ ధరావత్ జానకి సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది.
శంషాబాద్ మండలం సుల్తాన్పల్లిలో 75 మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 200 ఎకరాలకు పైగా భూము లు ఒక మాజీ ఎంపీ తనవంటూ డాక్యుమెంట్లు చూపారు.
Hyderabad | మియాపూర్లోని హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించిన నేపథ్యంలో దీప్తిశ్రీనగర్లో పోలీసులు భారీగా మోహరించారు. మదీనాగూడలోని సర్వే నంబర్.100, 101లో ఉన్న స్థలంలో ఇళ్లు లేదా పట్టాలు ఇవ్వాలని ఆక్రమణదారుల�
Shahjahan Sheikh: తృణమూల్ నేత షాజహాన్ షేక్పై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. షాజహాన్తో పాటు ఆయన సోదరుడు, మరో ఇద్దరు వ్యక్తులపై కూడా మనీల్యాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ నమోదు అయ్యింది.