CS Jawahar Reddy | ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల విశాఖ ప్రాంతంలో పర్యటించారు. ఆయన పర్యటన వివాదాస్పదంగా మారింది. అయితే, జవహర్రెడ్డి విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన నేత పీతలమూర్తి ఆరోపించారు.
కొందరు కాం గ్రెస్ నాయకులు తన భూమిని కబ్జా చేసి అందులో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఇక్బాల్ అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖల మంత్రి కొండా సురేఖకు విన�
భూ కబ్జాలకు పాల్పడే వారికి మేయర్ పదవి అప్పగించారంటూ.. సోమవారం కాంగ్రెస్కు చెందిన కార్పొరేటర్ నిహారిక గౌడ్, మాజీ సర్పంచ్ శంకర్గౌడ్ జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఇతర నాయకులతో కలిసి నిరస�
జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. షేక్పేట మండల పరిధిలోని సర్వేనంబర్ 403లో ఉన్న జర్నలిస్ట్ కాలనీకి, జూబ్లీహిల్స్ రోడ్ నం. 69 ఎఫ్కు మధ్య స
శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి ఎడ్లవానికుంట ఆక్రమణకు జీహెచ్ఎంసీ అడ్డుకట్ట వేసింది. 5.3 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణంలో ఉన్న చెరువు స్థలాన్ని కొందరు పట్టేదారులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరి లో నిలిచిన చలమల్ల కృష్ణారెడ్డిపై భారీ భూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడు కృష్ణ తన తల్లి భూలక్ష్మితో కలిసి సోమవారం మునుగోడులో మీడియా ముందుకు �
విక్రయించినవారికీ పూర్తి డబ్బులు ఇవ్వలేదు మా భూమిలో రోడ్డు వేసి ఆక్రమించారు ‘జమున హ్యాచరీస్’ భూకబ్జాపై రైతుల వివరణ వెల్దుర్తి, మే 25: ఈటల రాజేందర్కు చెందిన ‘జమున హ్యాచరీస్’ వారు తమ భూములను కబ్జాచేశ
నితిన్రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు | ఈటల రాజేందర్ కుమారుడు నితిన్రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని ఓ బాధితుడు సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్�
దేవర భూములపై ఈటల ‘దివాన్’ రాజకీయం విధాన నిర్ణయం తీసుకోవాలన్న దివాన్ కమిటీ ఆ రిపోర్టుతో పట్టాల కోసం ఈటల ప్రయత్నాలు క్రమబద్ధీకరణపై అసెంబ్లీలోనూ ప్రస్తావన పలువురు సీఎంల చుట్టూ ఈటల ప్రదక్షిణలు 2011లో హైక�
కళ్యాణలక్ష్మి, ఆసరా పథకాలు పంటలో పరిగె ఏరుకోవడం లాంటివి.పేదల సాధికారత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీసీ అని చెప్పుకునే ఈటల రాజేందర్ మంత్రి హోదాలో 2021 �