Nadargul | నాదర్గుల్లోని రైతుల భూములపైకి రోజుకొకటి గద్దల్లా వచ్చి చేరిన కంపెనీ పేర్లు అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఆ భూముల చుట్టూ రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీ మెయిన్ గేట్పై గత కొద్దిరోజులుగా కోహినూర్ కంపెన�
Nadargul | ప్రభుత్వ భూమి 373.22 ఎకరాలను కబ్జా చేసేందుకు గుట్టుగా రెండేండ్లుగా సాగిస్తున్న కబ్జా పర్వం ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో రట్టయింది. కథ అడ్డం తిరిగింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ కబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట సాగిస్తున్న మైనింగ్ దోపిడీపై సిట్టిం గ్ జడ్జితో విచారణ జరిపించాలని, వెంట నే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్
Hyderabad | రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వేనంబరు 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి ఉంది. 1954-55 ఖాస్రా పహాణీలో దీనిని దస్తగర్దన్ భూమిగా పేర్కొంటూ పట్టాదారు కాలంలో శివరాజ్ ఇ�
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో పుట్టింది. ఆనాటి మూడున్నర కోట్ల మంది గొంతుకైంది. సమైక్య పాలకుల మోసాలకు వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించింది. స్వరాష్ట్ర సాధన పోరాటంలో సబ్బండ వర్గాలను ఏకతాటిమీదకు తేవడంలో తనవంత�
మండలంలోని తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సుమంగళి కుటుంబంపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. స్థానికులు, బాధి త కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం& మాజీ సర్పంచ్ స�
ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూల్చుడేనా? రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలనా? లేక రాంబదుల రాజ్యమా? అని రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రశ్నించారు
Moinabad | ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసే రోజులు పోయి, తాజాగా ప్రహరీలను సైతం ధ్వంసం చేసి అందులోని మనుషులను నిర్బంధించి మరీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు.
‘ప్రభుత్వ భూమియే కదా అడ్డంగా కబ్జా చేయొచ్చు.. ఎందుకంటే సర్కారు మాదే.. నాయకులూ మావారే.. మమ్మల్ని అడ్డుకునేదెవరు’ అన్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. కొంతమంది నాయకులైతే అ�
తన ఇంటి స్థలాన్ని ఆక్రమించున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. హైకోర్టు �
Hyderabad | నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్స్లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు మరోసారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 30 ఏండ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ప�
Maktakunta | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెం డేండ్ల నుంచీ ఆ పార్టీ పెద్దలు భూ కబ్జాలు, ఆక్రమణలపైనే కన్నేశారన్న విమర్శలు వస్తున్నాయి. శివారు ప్రాంతాల చెరువులు, కుంటలను చెరబడుతూ ‘హస్త’గతం చేసుకుంటున్నారన్న ఆర�
బంజారాహిల్స్ రోడ్ నం. 13లోని అంబేద్కర్నగర్ బస్తీలో అంగన్వాడీ కేంద్రం స్థలం కబ్జా వ్యవహారంలో శుక్రవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకున్నది. అంగన్వాడీ కోసం కేటాయించిన స్థలం తమదంటూ కొందరు ప్రైవేటు వ్�