Land Grabbing | బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ స్వచ్చంద సేవా సంస్ధ గత కొన్ని ఏండ్ల నుంచి కాంటా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్డీవో హరికృష్ణ తమకు ఆటో పార్కింగ్ స్థలాన్ని అన్నదానాలు నిర్వహి�
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇరిగేషన్ భూములను కబ్జా, చెరువుల తవ్వకంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఎట్టకేలకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు.
Hyderabad | కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్లుగా.. హైదరాబాద్లోని కోకాపేటలో ఏకంగా రోడ్డునే కబ్జా చేసేశారు. మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారిని కబ్జా చేసిన ఓ నిర్మాణ సంస్థ.. అక్కడ ఓ గేటును కూడా నిర్మించింది. ఆక్రమణలను అ
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్ ఏరియా ఇరిగేషన్ భూములు ఆక్రమణ వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జనవరిలోనే జాయింట్ సర్వే చేపట్టి, 22 చెరువులు ఇరిగేష
భూ వివాదంలో తమ ఆదేశాలను బేఖాతరు చేసిన సైబరాబాద్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నట్టు తెలిసి కూడా పోలీసులు కొందరికి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింద
Hyderabad | ప్రభుత్వ స్థలం అని బోర్డులు ఉన్నప్పటికీ ఆక్రమణదారులు పట్టించుకోవడం లేదు. స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ గతంలో కేసు నమోదైనా తగ్గడం లేదు. ఏమాత్రం సంకోచించకుండా నిర్మాణ పనులను చేస్తు
పార్కు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏకంగా ప్రహారీ గోడ, ఒక రూం నిర్మాణం చేసినా అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో 12 ఎకరాల ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్న క్రమంలో పలు ఆక్రమణలు బయటపడుతున్నాయి. తమ ఇండ్ల వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని దర్జాగా కబ్జా చ
కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఏసీబీ కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదాలు ఉం
Hyderabad | ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ఓ వ్యక్తి పెద్ద కుట్ర చేశాడు. ఇందుకోసం అడ్డదారిలో కరెంటు మీటర్లను పొంది ఒకే గదిలో దాచిపెట్టాడు. అయితే ఒకే గదిలో 30 వరకు కరెంటు మీటర్లు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు �
Hydraa | ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలసిన నిర్మాణాలపై హైడ్రా కొరడా జుళిపించింది. హైదరాబాద్ కొండాపూర్లోని వసంత సిటీ సమీపంలో ఉన్న సర్వే నంబర్ 79 లో 39 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వసంత కృష్ణ ప్రసాద్ తప్పుడు పత్రాలు
HMDA | శంషాబాద్లోని హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు ఓ వర్గం యత్నించింది. నిజాం వారసులుగా చెప్పుకుంటూ తప్పుడు పత్రాలతో సుమారు 214 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది.
Turkayamjal | తుర్కయాంజల్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ సర్వే నెంబర్ 240లో ఇరువర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. స్థలాన్ని కబ్జాకు యత్నిస్తుండగా.. అడ్డుకోవడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క�
ధర్మసాగర్ మండ లం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనుపరాతి గుట్టల్లో అటవీ శాఖకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి యత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించా రు
లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత్ నుంచి పారిపోయి, కైలాస దేశాన్ని ఏర్పాటు చేసిన స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశ అధికారులు గత వారం తెలిపిన వివరాల ప్రకారం, అమెజాన