సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు బఫర్జోన్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలను కొంతమంది ఆక్రమించి.. భారీ భవనాలు, షా�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల పరిధిలో భూకబ్జాలపై ఆ జిల్లా కలెక్టర్ మనుచౌదరి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోని 867 సహా ఇతర కొన్ని సర్వేనంబర్లలో
కోదాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులే వత్తాసు పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించా�
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములకే కాదు ప్రాజెక్టుల ముంపు భూములకూ రక్షణ లేకుండా పోతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల దాహార్తిని తీర్చే సింగూరు ప్రాజెక్టు ముంపు భూములపై కాంగ్రెస్ నేత, ఓ బడామ�
జిల్లా కేంద్రానికి ముదిగొండ మండలం కూతవేటు దూరంలో ఉండడం, గ్రానైట్ పరిశ్రమకు నెలవుకావడంతో ఇక్కడి భూములకు మొదటి నుంచి గిరాకీ ఉంది. కొత్తగా జాతీయ రహదారి రావడంతో భూముల రేట్లు అమాంతం పెరగడం వల్ల అక్రమారుల కన
Real Estate | ‘కొండకు వెంట్రుక వేద్దాం.. వస్తే కొండ, పోతే వెంట్రుకే కదా అనుకున్నారో? ఏమో కానీ, ఏకంగా 107 ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ జీవోలు, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు.
Land Scam | 94 ఎకరాల భూమి అది. మార్కెట్లో దాని విలువ రూ.700-800 కోట్ల పైమాటే. దశాబ్దాలపాటు వివాదంలో ఉన్నది. అయితే, ఈ విషయాలేమీ పట్టించుకోని ఓ తహసీల్దార్ ఆ భూ రికార్డుల మార్పునకు పూనుకొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Khanamet | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జాకోరులు గద్దల్లా వాలిపోతున్నారు. ఓవైపు ప్రభుత్వ భూములను అమాంతం మింగేస్తూ, మరోవైపు విలువైన ప్రైవేట్ భూములనూ చెరబడుతున్నార�
మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ చేయొద్దని పరీవాహక ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు సాగుతున్నది. తమ భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని వేడుకుం�
land grabbing | గత కొంతకాలం క్రితం దాదాపు 33 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొనుగోలు చేశారు. ఆ భూమిలో గోదాములు ఏర్పాటు చేసుకొని మిగతా భూమిని వారు చదును చేసుకుంటూ పాఠశాల సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూ�
Ponnam Prabhakar | బీసీ మంత్రిని అంటూ, బీసీల కోసం పాటు పడతానంటూ దొంగ మాటలు చెప్పి ఈరోజు మా బీసీ బిడ్డల భూమిని మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా చేశాడంటూ బాధితులు పూర్తి ఆధారాలతో బయటపెట్టారు.
మూసీ తీరాన బీఆర్ఎస్వీ పోరుబాట ముమ్మరంగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజలకు మూసీ పేరిట కాంగ్