‘ప్రభుత్వ భూమియే కదా అడ్డంగా కబ్జా చేయొచ్చు.. ఎందుకంటే సర్కారు మాదే.. నాయకులూ మావారే.. మమ్మల్ని అడ్డుకునేదెవరు’ అన్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. కొంతమంది నాయకులైతే అ�
తన ఇంటి స్థలాన్ని ఆక్రమించున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. హైకోర్టు �
Hyderabad | నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్స్లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు మరోసారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 30 ఏండ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ప�
Maktakunta | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెం డేండ్ల నుంచీ ఆ పార్టీ పెద్దలు భూ కబ్జాలు, ఆక్రమణలపైనే కన్నేశారన్న విమర్శలు వస్తున్నాయి. శివారు ప్రాంతాల చెరువులు, కుంటలను చెరబడుతూ ‘హస్త’గతం చేసుకుంటున్నారన్న ఆర�
బంజారాహిల్స్ రోడ్ నం. 13లోని అంబేద్కర్నగర్ బస్తీలో అంగన్వాడీ కేంద్రం స్థలం కబ్జా వ్యవహారంలో శుక్రవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకున్నది. అంగన్వాడీ కోసం కేటాయించిన స్థలం తమదంటూ కొందరు ప్రైవేటు వ్�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై అటు సర్కారుగానీ ఇటు అధికారులుగానీ మౌనం వీడటం లేదు.
అధికార పార్టీ నేత అండతో తమకు వారసత్వంగా రావాల్సిన భూములను కొందరు రియల్ వ్యాపారులు కొల్లగొడుతున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరు గ్రామానికి చెందిన రైతులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస�
KTR | రాష్ట్రంలో భారీ భూకుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏకంగా నాలుగు లక్షల కోట్ల విలువచేసే భూమిని కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని
కోట్లాది రూపాయల విలువ చేసే భూఆక్రమణను నాడు బీఆర్ఎస్ సర్కార్ నిలువరించింది. అక్రమ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, బోర్డు ఏర్పాటుచేసింది.
జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో రూ.వంద కోట్ల భూమి కబ్జా అయ్యిందని వస్తున్న ఆరోపణలు, పత్రికా కథనాలపై అధికారయంత్రాగం తక్షణమే స్పందించి పారదర్శక విచారణ జరిపించాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వ�
జగిత్యాల నడిబొడ్డున రూ.వంద కోట్ల విలువైన మున్సిపల్ భూమి అన్యాక్రాంతంపై అధికార యంత్రాంగం కదిలింది. భూ కబ్జాతో పాటు అనుమానాస్పదమైన కిబాల పత్రం రికార్డుల ట్యాంపరింగ్, తదితర అంశాలను ప్రస్తావిస్తూ ‘నమస్త
జగిత్యాల పట్టణంలో బర్మాషల్ కంపెనీకి చెందిన పెట్రోల్, డీజిల్ బంక్తోపాటు, కిరోసిన్ ఔట్లెట్ ఏర్పాటుకు 1952లో అంకురార్పణ జరిగింది. అప్పుడు డీలర్షిప్ తీసుకునేందుకు ఏ వ్యాపారి ముందుకు రాకపోవడంతో ప్రజ