బెల్లంపల్లి భూ కబ్జాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. ఎక్కడ పడితే.. అక్కడ ప్రభుత్వ భూములు స్వాహా చేయడం పరిపాటిగా మారింది. కొందరు రియల్టర్లు, అధికార పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని, ఖాళీ స్థ�
Keesara | శివారు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లే లక్ష్యంగా నకిలీ డాక్యుమెంట్లను, నకిలీ వ్యక్తులతో సాగిన భూ కబ్జాల పర్వంపై కీసర పోలీస్స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. రోజుకో ముఠా వ్యవహారం వెలుగులోకి వస్తు
శంషీగూడలో ని 112.72 ఎకరాల విలువైన ప్రభుత్వ భూ ఆక్రమణల ఆరోపణలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్రావు ఒక �
MP keshineni Chinni | ఏపీ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని హైదరాబాద్లో భారీ విలువైన భూ కబ్జాకు ప్లాన్ చేశాడన్న వార్త చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వేల కోట్ల విలువైన 112 ఎకరాల IT పార్క్ స్థలం కబ్జాకు యత్న
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో భూకబ్జాకు పాల్పడ్డారని బీజేపీ బుధవారం ఆరోపించింది.
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు బఫర్జోన్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలను కొంతమంది ఆక్రమించి.. భారీ భవనాలు, షా�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల పరిధిలో భూకబ్జాలపై ఆ జిల్లా కలెక్టర్ మనుచౌదరి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోని 867 సహా ఇతర కొన్ని సర్వేనంబర్లలో
కోదాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులే వత్తాసు పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించా�
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములకే కాదు ప్రాజెక్టుల ముంపు భూములకూ రక్షణ లేకుండా పోతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల దాహార్తిని తీర్చే సింగూరు ప్రాజెక్టు ముంపు భూములపై కాంగ్రెస్ నేత, ఓ బడామ�
జిల్లా కేంద్రానికి ముదిగొండ మండలం కూతవేటు దూరంలో ఉండడం, గ్రానైట్ పరిశ్రమకు నెలవుకావడంతో ఇక్కడి భూములకు మొదటి నుంచి గిరాకీ ఉంది. కొత్తగా జాతీయ రహదారి రావడంతో భూముల రేట్లు అమాంతం పెరగడం వల్ల అక్రమారుల కన
Real Estate | ‘కొండకు వెంట్రుక వేద్దాం.. వస్తే కొండ, పోతే వెంట్రుకే కదా అనుకున్నారో? ఏమో కానీ, ఏకంగా 107 ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ జీవోలు, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు.
Land Scam | 94 ఎకరాల భూమి అది. మార్కెట్లో దాని విలువ రూ.700-800 కోట్ల పైమాటే. దశాబ్దాలపాటు వివాదంలో ఉన్నది. అయితే, ఈ విషయాలేమీ పట్టించుకోని ఓ తహసీల్దార్ ఆ భూ రికార్డుల మార్పునకు పూనుకొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.