జిల్లా కేంద్రానికి ముదిగొండ మండలం కూతవేటు దూరంలో ఉండడం, గ్రానైట్ పరిశ్రమకు నెలవుకావడంతో ఇక్కడి భూములకు మొదటి నుంచి గిరాకీ ఉంది. కొత్తగా జాతీయ రహదారి రావడంతో భూముల రేట్లు అమాంతం పెరగడం వల్ల అక్రమారుల కన
Real Estate | ‘కొండకు వెంట్రుక వేద్దాం.. వస్తే కొండ, పోతే వెంట్రుకే కదా అనుకున్నారో? ఏమో కానీ, ఏకంగా 107 ఎకరాల ప్రభుత్వ భూములకు నకిలీ జీవోలు, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు.
Land Scam | 94 ఎకరాల భూమి అది. మార్కెట్లో దాని విలువ రూ.700-800 కోట్ల పైమాటే. దశాబ్దాలపాటు వివాదంలో ఉన్నది. అయితే, ఈ విషయాలేమీ పట్టించుకోని ఓ తహసీల్దార్ ఆ భూ రికార్డుల మార్పునకు పూనుకొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Khanamet | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జాకోరులు గద్దల్లా వాలిపోతున్నారు. ఓవైపు ప్రభుత్వ భూములను అమాంతం మింగేస్తూ, మరోవైపు విలువైన ప్రైవేట్ భూములనూ చెరబడుతున్నార�
మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ చేయొద్దని పరీవాహక ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు సాగుతున్నది. తమ భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని వేడుకుం�
land grabbing | గత కొంతకాలం క్రితం దాదాపు 33 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొనుగోలు చేశారు. ఆ భూమిలో గోదాములు ఏర్పాటు చేసుకొని మిగతా భూమిని వారు చదును చేసుకుంటూ పాఠశాల సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూ�
Ponnam Prabhakar | బీసీ మంత్రిని అంటూ, బీసీల కోసం పాటు పడతానంటూ దొంగ మాటలు చెప్పి ఈరోజు మా బీసీ బిడ్డల భూమిని మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా చేశాడంటూ బాధితులు పూర్తి ఆధారాలతో బయటపెట్టారు.
మూసీ తీరాన బీఆర్ఎస్వీ పోరుబాట ముమ్మరంగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజలకు మూసీ పేరిట కాంగ్
Nadargul | నాదర్గుల్లోని రైతుల భూములపైకి రోజుకొకటి గద్దల్లా వచ్చి చేరిన కంపెనీ పేర్లు అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఆ భూముల చుట్టూ రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీ మెయిన్ గేట్పై గత కొద్దిరోజులుగా కోహినూర్ కంపెన�
Nadargul | ప్రభుత్వ భూమి 373.22 ఎకరాలను కబ్జా చేసేందుకు గుట్టుగా రెండేండ్లుగా సాగిస్తున్న కబ్జా పర్వం ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో రట్టయింది. కథ అడ్డం తిరిగింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ కబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట సాగిస్తున్న మైనింగ్ దోపిడీపై సిట్టిం గ్ జడ్జితో విచారణ జరిపించాలని, వెంట నే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్
Hyderabad | రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వేనంబరు 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి ఉంది. 1954-55 ఖాస్రా పహాణీలో దీనిని దస్తగర్దన్ భూమిగా పేర్కొంటూ పట్టాదారు కాలంలో శివరాజ్ ఇ�
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో పుట్టింది. ఆనాటి మూడున్నర కోట్ల మంది గొంతుకైంది. సమైక్య పాలకుల మోసాలకు వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించింది. స్వరాష్ట్ర సాధన పోరాటంలో సబ్బండ వర్గాలను ఏకతాటిమీదకు తేవడంలో తనవంత�