KTR | రాష్ట్రంలో భారీ భూకుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏకంగా నాలుగు లక్షల కోట్ల విలువచేసే భూమిని కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని
కోట్లాది రూపాయల విలువ చేసే భూఆక్రమణను నాడు బీఆర్ఎస్ సర్కార్ నిలువరించింది. అక్రమ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, బోర్డు ఏర్పాటుచేసింది.
జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో రూ.వంద కోట్ల భూమి కబ్జా అయ్యిందని వస్తున్న ఆరోపణలు, పత్రికా కథనాలపై అధికారయంత్రాగం తక్షణమే స్పందించి పారదర్శక విచారణ జరిపించాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వ�
జగిత్యాల నడిబొడ్డున రూ.వంద కోట్ల విలువైన మున్సిపల్ భూమి అన్యాక్రాంతంపై అధికార యంత్రాంగం కదిలింది. భూ కబ్జాతో పాటు అనుమానాస్పదమైన కిబాల పత్రం రికార్డుల ట్యాంపరింగ్, తదితర అంశాలను ప్రస్తావిస్తూ ‘నమస్త
జగిత్యాల పట్టణంలో బర్మాషల్ కంపెనీకి చెందిన పెట్రోల్, డీజిల్ బంక్తోపాటు, కిరోసిన్ ఔట్లెట్ ఏర్పాటుకు 1952లో అంకురార్పణ జరిగింది. అప్పుడు డీలర్షిప్ తీసుకునేందుకు ఏ వ్యాపారి ముందుకు రాకపోవడంతో ప్రజ
యూసుఫ్గూడ చెక్పోస్టు (Yusufguda) నుంచి రహ్మత్నగర్ (Rahmath Nagar) ప్రధాన రహదారిలో ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. సుమారు 300 మీటర్ల మేర పూర్తి కావాల్సిన విస్తరణ కేవలం ఈ మూల మలుపు దగ్గర మాత్రం అంతే ఇరుకుగా ఉంది. అందుకు కారణం
సీఎం రేవంత్రెడ్డి తమ్ముళ్లు తెలంగాణలోని భూములను కబ్జా చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదం.. సెట�
చింత చచ్చిన పులుపు చావదన్నట్లుగా ఒకప్పటి ట్విన్ సిటీస్ రౌడీషీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రౌడీ వేషాలు తగ్గి ఏళ్లు గడుస్తున్నా.. గుట్టుగా భూ కబ్�
పాలమూరులో భూ కబ్జాలు ఉండవు, బెదిరింపులు ఉండవని చెప్పి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో పాలమూరు ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన మాటలు గాలికే పరిమతమయ్యాయి. చలువగాలి రాఘవేందర్రాజ
హైదరాబాద్లో హైడ్రా (HYDRAA) మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో సర్వే నంబర్ 397లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో నిర్మించిన ఇండ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు ల
పీర్జాదిగూడలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ పేదలపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ లీడర్లు చెప్పినట్లు వింటున్నారు. వీకర్ సెక్షన్ కాలన�
Hyderabad | మంత్రి అండతో జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో 500 గజాల స్థలం కబ్జా..జూబ్లీహిల్స్లోని జర్నలిస్ట్ కాలనీలో సుమారు 500 గజాల ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రి దగ్గర బంధ�
సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. రెండు నెలల కిందట సర్జఖాన్పేట్-తోగాపూర్ మధ్య రోడ్డు పనుల కోసమని రైతుల భూమి కబ్జా చెయ్యగా అది కోర్టు ఆదేశాలతో ఆగిపోగా, పది హేను రోజుల కిందట నా