సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. రెండు నెలల కిందట సర్జఖాన్పేట్-తోగాపూర్ మధ్య రోడ్డు పనుల కోసమని రైతుల భూమి కబ్జా చెయ్యగా అది కోర్టు ఆదేశాలతో ఆగిపోగా, పది హేను రోజుల కిందట నా
తమకు న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు 32 రోజులుగా పోరాడుతున్నారు. అయినా, ప్రభుత్వం ఏమాత్రం కనికరించడం లేదు. తమ స్థలాలు తమకు ఇవ్వాలని గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద రోజుకో తీరు నిరసనతో ఉద�
మునుగోడు నియోజకవర్గంలో చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) హెచ్చరించారు. చెరువులు నిండుగా ఉంటే జీవజాతులు సంతోషంగా ఉంటాయని, జీవజాతులన్నీ ఉన్న
భూములను రక్షించేందుకే భూ భారతిని తీసుకొచ్చామని రెవెన్యూ సదస్సుల్లో ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హక్కుదారుల భూములను కొందరు అధికారులతో చేతులు కలిపి అన్యాక్రాంతం చేస్తూ అసలుకే ఎసరు పెడుతు�
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అప్రజాస్వామిక చర్యలు వెంటనే మానుకోవాలని గొల్లకురుమ హకుల పోరాట సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్యాదవ్ గురువార
మహబూబ్నగగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భూ దందాలు, సెటిల్మెంట్ తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఆ పార్టీ మండల అధ్యక్షులు ఒకరు ఏకంగా ఎమ్మెల్యే సోదరుడు తనను ఇంటికి పిలిపించి
హైడ్రా పేరిట బుల్డోజర్లతో సామాన్యుల బతుకులను ఆగం చేస్తున్న సర్కారు, అధికార పార్టీ నేతల అక్రమాలను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నది. మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అనుచరుడు, కాంగ్రెస్ సీనియర్ నేత �
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువులు, కుంటలకు సంబంధించిన విలువైన శిఖం భూములు కబ్జాలకు (Land Grabbing) గురవుతున్నా అధికార యంత్రాంగం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నది.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని బాధితుడు దేవర రమేశ్ ఆరోపించాడు. ఈ మేరకు ఆయన హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడాడు. హనుమకొండలోని �
Land Grabbing | బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ స్వచ్చంద సేవా సంస్ధ గత కొన్ని ఏండ్ల నుంచి కాంటా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్డీవో హరికృష్ణ తమకు ఆటో పార్కింగ్ స్థలాన్ని అన్నదానాలు నిర్వహి�
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇరిగేషన్ భూములను కబ్జా, చెరువుల తవ్వకంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఎట్టకేలకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు.
Hyderabad | కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్లుగా.. హైదరాబాద్లోని కోకాపేటలో ఏకంగా రోడ్డునే కబ్జా చేసేశారు. మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారిని కబ్జా చేసిన ఓ నిర్మాణ సంస్థ.. అక్కడ ఓ గేటును కూడా నిర్మించింది. ఆక్రమణలను అ
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్ ఏరియా ఇరిగేషన్ భూములు ఆక్రమణ వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జనవరిలోనే జాయింట్ సర్వే చేపట్టి, 22 చెరువులు ఇరిగేష