యూసుఫ్గూడ చెక్పోస్టు (Yusufguda) నుంచి రహ్మత్నగర్ (Rahmath Nagar) ప్రధాన రహదారిలో ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. సుమారు 300 మీటర్ల మేర పూర్తి కావాల్సిన విస్తరణ కేవలం ఈ మూల మలుపు దగ్గర మాత్రం అంతే ఇరుకుగా ఉంది. అందుకు కారణం
సీఎం రేవంత్రెడ్డి తమ్ముళ్లు తెలంగాణలోని భూములను కబ్జా చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదం.. సెట�
చింత చచ్చిన పులుపు చావదన్నట్లుగా ఒకప్పటి ట్విన్ సిటీస్ రౌడీషీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రౌడీ వేషాలు తగ్గి ఏళ్లు గడుస్తున్నా.. గుట్టుగా భూ కబ్�
పాలమూరులో భూ కబ్జాలు ఉండవు, బెదిరింపులు ఉండవని చెప్పి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో పాలమూరు ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన మాటలు గాలికే పరిమతమయ్యాయి. చలువగాలి రాఘవేందర్రాజ
హైదరాబాద్లో హైడ్రా (HYDRAA) మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో సర్వే నంబర్ 397లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో నిర్మించిన ఇండ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు ల
పీర్జాదిగూడలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ పేదలపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ లీడర్లు చెప్పినట్లు వింటున్నారు. వీకర్ సెక్షన్ కాలన�
Hyderabad | మంత్రి అండతో జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో 500 గజాల స్థలం కబ్జా..జూబ్లీహిల్స్లోని జర్నలిస్ట్ కాలనీలో సుమారు 500 గజాల ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రి దగ్గర బంధ�
సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. రెండు నెలల కిందట సర్జఖాన్పేట్-తోగాపూర్ మధ్య రోడ్డు పనుల కోసమని రైతుల భూమి కబ్జా చెయ్యగా అది కోర్టు ఆదేశాలతో ఆగిపోగా, పది హేను రోజుల కిందట నా
తమకు న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు 32 రోజులుగా పోరాడుతున్నారు. అయినా, ప్రభుత్వం ఏమాత్రం కనికరించడం లేదు. తమ స్థలాలు తమకు ఇవ్వాలని గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద రోజుకో తీరు నిరసనతో ఉద�
మునుగోడు నియోజకవర్గంలో చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) హెచ్చరించారు. చెరువులు నిండుగా ఉంటే జీవజాతులు సంతోషంగా ఉంటాయని, జీవజాతులన్నీ ఉన్న
భూములను రక్షించేందుకే భూ భారతిని తీసుకొచ్చామని రెవెన్యూ సదస్సుల్లో ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హక్కుదారుల భూములను కొందరు అధికారులతో చేతులు కలిపి అన్యాక్రాంతం చేస్తూ అసలుకే ఎసరు పెడుతు�
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అప్రజాస్వామిక చర్యలు వెంటనే మానుకోవాలని గొల్లకురుమ హకుల పోరాట సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్యాదవ్ గురువార
మహబూబ్నగగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భూ దందాలు, సెటిల్మెంట్ తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఆ పార్టీ మండల అధ్యక్షులు ఒకరు ఏకంగా ఎమ్మెల్యే సోదరుడు తనను ఇంటికి పిలిపించి