విక్రయించినవారికీ పూర్తి డబ్బులు ఇవ్వలేదు మా భూమిలో రోడ్డు వేసి ఆక్రమించారు ‘జమున హ్యాచరీస్’ భూకబ్జాపై రైతుల వివరణ వెల్దుర్తి, మే 25: ఈటల రాజేందర్కు చెందిన ‘జమున హ్యాచరీస్’ వారు తమ భూములను కబ్జాచేశ
నితిన్రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు | ఈటల రాజేందర్ కుమారుడు నితిన్రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని ఓ బాధితుడు సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్�
దేవర భూములపై ఈటల ‘దివాన్’ రాజకీయం విధాన నిర్ణయం తీసుకోవాలన్న దివాన్ కమిటీ ఆ రిపోర్టుతో పట్టాల కోసం ఈటల ప్రయత్నాలు క్రమబద్ధీకరణపై అసెంబ్లీలోనూ ప్రస్తావన పలువురు సీఎంల చుట్టూ ఈటల ప్రదక్షిణలు 2011లో హైక�
కళ్యాణలక్ష్మి, ఆసరా పథకాలు పంటలో పరిగె ఏరుకోవడం లాంటివి.పేదల సాధికారత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీసీ అని చెప్పుకునే ఈటల రాజేందర్ మంత్రి హోదాలో 2021 �