తన భూమిని కొందరు ఆక్రమించడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. పొరండ్ల గ్రామ�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునుగునూరులో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వివరణ ఇవ్వాలని, ఆ భూమి రక్షణకు చేపట్టే చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వనికి నోటీసులు జారీ చేసింది.
Vinayak Nagar | ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు వాటిని ఆక్రమించుకోని నిర్మాణాలు చేపట్టాలని అక్రమార్కులు వ్యూహాలు రచిస్తున్నారు.
Jupally Krishna Rao | రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజక వర్గ కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. కొల్లాపూర్ పట్టణంలోని మండల పరిషత�
రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని, ఓ ఎన్నారైని మోసం చేసి�
Somnath temple | సోమనాథ్ ఆలయం (Somnath temple) వెనుక ఉన్న భూమిలో ఆక్రమణల తొలగింపును అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 21 ఇండ్లతోపాటు 150కుపైగా గుడిసెలను నేలమట్టం చేశారు.
మధ్యప్రదేశ్లోని రైల్వే అధికారులు ఏకంగా హనుమంతుడికి నోటీసులు జారీచేశారు. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటాం’ అంటూ అంజనీపుత్రునికి హుకుం జారీ చేశారు.
ప్రమఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. ఇలాంటి మేధావిపై భూమి ఆక్రమించాడంటూ చిల్లర ఆరోపణలు చేసి అవమానించడం బీజేపీ
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక రామచంద్రారెడ్డి కాలనీవాసులు అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో 79 మంది తమ సమస్య
మండలంలోని పువ్వాడ ఉదయ్నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణానికి చేస్తున్న యత్నాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. పువ్వాడ ఉదయ్నగర్ పంచాయతీ కోయచలక రెవెన్యూ సర్వే న
మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సైదాబాద్ మండల తహసీల్దార్ పి.వేణుగోపాల్ హెచ్చరించారు. మూసారాంబాగ్ డివిజన్ శాలివాహననగర్లోని మూసీ ఒడ్డున ఉన్న ప్రభుత్�
పాతనగరంలో ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 50 కోట్ల మేర విలువ చేసే భూములను కొంతమంది సొంతం చేసుకోవడానికి నకిలీ పత్రాలను సృష్టించి హల్చల్ చేస్తున్నారు. పలుకుబడి
ప్రజల చైతన్యం ప్రభుత్వాలను సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రభుత్వ జవాబుదారీతనం ప్రజల్లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ రెండూ ఒకేసారి క్రియాశీలమైతే అద్భుతమే జరుగుతుంది
మాల్కాజిగిరి ఎమ్మెల్యే భూ కబ్జాలు చేశారంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో వీడియోలు వైరల్ చేస్తూ అసత్యపు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని శ్రీ వేంకటేశ్వర ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెం�