రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వేనంబర్ 613 (119) కాసుబాగ్ కంచెలో వేల కోట్ల రూపాయల విలువైన 373 ఎకరాల భూములను రియల్ మాఫియా కబ్జా చేస్తుంటే హైడ్రా ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అన�
రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థల సాయంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న విషయాలను బీఆర్ఎస్ ఆధారాలు సహా బయట పెడితే అరవై రోజుల తర్వాత హైడ్
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన అన్న కొడుకు పొన్నం అనూప్కుమార్ తమ భూములను చెరబట్టారని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి రైతులు రాగం శ్రీనివాస్, రాగం మోహన్, రాగం రాధ ఆరోపించారు. యాదవ సంఘా�
జగిత్యాల జిల్లాకేంద్రంలో భూముల కబ్జా రోజుకో కొత్త రూపం దాల్చుతున్నది. ఖాళీ జాగ కనిపిస్తే చాలు.. చెరపట్టేందుకు తెగబడుతుండడం కలకలం రేపుతున్నది. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ ఇబ్బందికరంగా ఉంటుందని.. అందులో షె
మంత్రి పొంగులేటి భూ కబ్జా బాధితులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికందిలో నకిలీ పత్రాలతో భూమి కబ్జాచేసి, అడ్డదారిలో భూయాజమాన్య హక్కులు పొందిన కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్�
‘రియల్' దందా కోసంస్థానిక కాంగ్రెస్ నేతల కన్ను గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుంటను కబ్జా చేయడానికి కుంటకట్ట అలుగు ప్రాంతంలో సగం వరకు ధ్వంసం చేశారు. బిజినేపల్లి మండల �
శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో కొందరు అక్రమార్కులు పట్టా భూమికి అనుకొని ఉన్న చెరువు అలుగు (ప్రభుత్వ) భూమిని దర్జాగా కబ్జాచేసి అంతటితో ఆగకుండా.. అలుగు భూమిలో ఉన్న ఈత చెట్లను తొలగించి పట్టాభూమిలో కలుపు�
ఎవరికైనా ఆపద వస్తే పోలీసులే ముందుగా గుర్తుకు వస్తారు. వారిని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకంతో ఉంటారు. అలాగే, పోలీసులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కేసులు నమోదు చేస్తారు. కానీ, మానకొండూర్ న�
Singuru Project | మునిపల్లి మండల పరిధిలోని మల్లారెడ్దిపేట గ్రామ శివారులో గల సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమీపంలో ఓ బడా వ్యాపారవేత్త కొనుగోలు చేసిన (పట్టా) వ్యవసాయ పొలంలోకి సింగూర్ బ్యాక్ వాటర్ రాకుండా ఉండేందుక�
తన భూమిని కొందరు ఆక్రమించడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. పొరండ్ల గ్రామ�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునుగునూరులో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వివరణ ఇవ్వాలని, ఆ భూమి రక్షణకు చేపట్టే చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వనికి నోటీసులు జారీ చేసింది.
Vinayak Nagar | ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు వాటిని ఆక్రమించుకోని నిర్మాణాలు చేపట్టాలని అక్రమార్కులు వ్యూహాలు రచిస్తున్నారు.