భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల భూమి ఆక్రమణకు గురవుతుండంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టేకులపల్లి మండలంలోని రాంపురం పంచాయతీ హరిజన చెర్రి ప్రాథమిక ప్రభుత
ప్రజలకు సేవలు అందించాల్సిన తహసీల్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. భూ రికార్డుల సవరణల నుంచి వారసత్వ మార్పులు, పాస్బుక్లు, సరిహద్దు వివాదాలు, సాదాబైనామాల పరిషారం వరకు ప్రతి పనికి ధర నిర్ణయించ�
Hyderabad | నిజాంపేట పరిధిలో వందల కోట్ల విలువైన సర్కార్ భూమిపై కొందరు అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఆ భూమిని నొక్కేసేందుకు స్కెచ్ వేశారు. 12 ఎకరాల సర్కార్ స్థలాన్ని కబ్జా చేసేందుకు సొసైటీ ముసుగులో ఎంట్రీ ఇచ�
Korremula | మేడ్చల్-మలాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల రెవెన్యూ గ్రామంలోని 867 సర్వే నెంబర్లో సుమారు 20.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.
Singur Lands | సింగూరు ముంపు భూముల్లో మంత్రి బామ్మర్ది కబ్జాపర్వం ఆగడం లేదు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ యథావిధిగా ఆక్రమణ పనులు కొనసాగాయి. మంత్రి అండదండలతోనే యథేచ్ఛగా ముంపు భూముల్లో పనులు సాగుతున్నట్టు త�
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని మల్లేశ్వరం గ్రామ శివారులోని తాటికుంట సమీపంలో భూమి కబ్జాకు గురైందంటూ రెవె న్యూ అధికారులు శనివారం భూ సర్వే పనులు చేపట్టారు. పోలీస్ బందోబస్తుతో అక్కడికి వెళ�
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వేనంబర్ 613 (119) కాసుబాగ్ కంచెలో వేల కోట్ల రూపాయల విలువైన 373 ఎకరాల భూములను రియల్ మాఫియా కబ్జా చేస్తుంటే హైడ్రా ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అన�
రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థల సాయంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న విషయాలను బీఆర్ఎస్ ఆధారాలు సహా బయట పెడితే అరవై రోజుల తర్వాత హైడ్
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన అన్న కొడుకు పొన్నం అనూప్కుమార్ తమ భూములను చెరబట్టారని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి రైతులు రాగం శ్రీనివాస్, రాగం మోహన్, రాగం రాధ ఆరోపించారు. యాదవ సంఘా�
జగిత్యాల జిల్లాకేంద్రంలో భూముల కబ్జా రోజుకో కొత్త రూపం దాల్చుతున్నది. ఖాళీ జాగ కనిపిస్తే చాలు.. చెరపట్టేందుకు తెగబడుతుండడం కలకలం రేపుతున్నది. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ ఇబ్బందికరంగా ఉంటుందని.. అందులో షె
మంత్రి పొంగులేటి భూ కబ్జా బాధితులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికందిలో నకిలీ పత్రాలతో భూమి కబ్జాచేసి, అడ్డదారిలో భూయాజమాన్య హక్కులు పొందిన కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్�
‘రియల్' దందా కోసంస్థానిక కాంగ్రెస్ నేతల కన్ను గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుంటను కబ్జా చేయడానికి కుంటకట్ట అలుగు ప్రాంతంలో సగం వరకు ధ్వంసం చేశారు. బిజినేపల్లి మండల �
శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో కొందరు అక్రమార్కులు పట్టా భూమికి అనుకొని ఉన్న చెరువు అలుగు (ప్రభుత్వ) భూమిని దర్జాగా కబ్జాచేసి అంతటితో ఆగకుండా.. అలుగు భూమిలో ఉన్న ఈత చెట్లను తొలగించి పట్టాభూమిలో కలుపు�
ఎవరికైనా ఆపద వస్తే పోలీసులే ముందుగా గుర్తుకు వస్తారు. వారిని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకంతో ఉంటారు. అలాగే, పోలీసులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కేసులు నమోదు చేస్తారు. కానీ, మానకొండూర్ న�