ప్రజల చైతన్యం ప్రభుత్వాలను సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రభుత్వ జవాబుదారీతనం ప్రజల్లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ రెండూ ఒకేసారి క్రియాశీలమైతే అద్భుతమే జరుగుతుంది
మాల్కాజిగిరి ఎమ్మెల్యే భూ కబ్జాలు చేశారంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో వీడియోలు వైరల్ చేస్తూ అసత్యపు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని శ్రీ వేంకటేశ్వర ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెం�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బంధువులు తమ భూములను ఆక్రమించారని దళిత మహిళా మండలి సభ్యులు ఆరోపించారు. కబ్జాకోరుల నుంచి తమ భూములను విడిపించి, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
BJP LEADER LAND SCAM | ‘ మా స్థలాన్ని బీజేపీ నేత వెంకటరమణ అక్రమంగా కబ్జాకు యత్నిస్తున్నాడు….అతడి అనుచరులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు….మాకు రక్షణ కల్పించాలి’ అని స్థల యజమాని కుమార్తె