Brutal murder | మెదక్(Medak) జిల్లాలో దారుణం(Brutal murder) చోటు చేసుకుంది. తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విచారకర సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక�
Brutal murder | భూ తగాదాలతో(Land dispute) ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం(Brutal murder) స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లెలో త్యాగ రాకేష్ (25)ని అతడి చిన్నమ్మ కొడుకు
భూ వివాదంలో సొంత సోదరుడినే ట్రాక్టర్తో తొక్కి హతమార్చిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకున్నది. భరత్పూర్ జిల్లాలో ఇద్దరు సోదరుల మధ్య కొద్ది రోజులుగా భూ వివాదం నడుస్తున్నది.
Uttar Pradesh | ఓ భూ వివాదం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తి బైక్లో తుపాకీ పెట్టి.. అతడిని అరెస్టు చేసేందుకు యత్నించారు పోలీసులు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్�
ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ తగాదాకు ఇద్దరు బలయ్యారు. కర్రలు, గొడ్డళ్లతో పరస్పరం దాడలు చేసుకోవడంతో మహిళతో పాటు మరొకరు మృత్యువాత పడగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం �
పొలం వద్ద ముదిరిన భూమి గెట్టు పంచాయితీ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో సోమవారం చోటుచేసుకున్నది. జంగిలి పెద్ద రాజు, దాసరి మార్కండేయకు పొలం గెట్ట�
Jharkhand | ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని సమీప బంధువులే అత్యంత కిరాతకంగా తలనరికి చంపేశారు. అనంతరం ఆ తలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఖుంతీ జిల్లాలో ఆదివ�
ఓ భూవివాదంలో సర్పంచ్ ఇంటిపై దాడిచేసిన ఘటన మండలంలోని సోమారం తండాలో చోటు చేసుకున్నది. సోమారం తండాకు సర్పంచ్ కిషన్ నాయక్ ఇంటిపై కొత్తబాది తండాకు చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దాడిచే�
Karimnagar | కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని రామకృష్ణకాలనీలో తల్లీకూతుళ్లపై దుండగులు కత్తితో దాడిచేశారు. దీంతో కూతురు మరణించగా, తల్లి
బీజేపీ నేతలకు దళితులంటే ఎంత చిన్న చూపో అద్దం పట్టే మరో ఘటన ఇది. మొన్నటికిమొన్న గుజరాత్లోని ఓ గ్రామంలో దళితులపై సామాజిక బహిష్కరణ విధించడం, నిన్న జార్ఖండ్లో ఓ గిరిజన యువతిని బీజేపీ నేత చిత్రహింసలు పెట్ట�
టెహ్రాన్: ఇరాన్లో ఇటీవల భూవివాద కేసులు అధికం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి 10 మందిని కత్తితో పొడిచి ఫార్మ్ కార్మికుల్ని చంపేశాడు. ఓ భూ వివాదం విషయంలో ఈ దాడి జరిగినట్లు ఇరాన్ పోలీస