Land dispute | వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఎలాంటి భూవివాదంలో జోక్యం చేసుకోలేదని కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ అన్నారు.
BJP Leader Shot Dead | పొరుగింటికి చెందిన వ్యక్తి బీజేపీ నేతను కాల్చి చంపాడు. ఆయనను వెంబడించగా ఒక షాపులోకి వెళ్లాడు. అక్కడ గన్తో కాల్పులు జరిపి బీజేపీ నేతను హత్య చేశాడు. ఈ హత్యకు భూవివాదం కారణమని పోలీసులు తెలిపారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం మాధన్నపేట రోడ్డులోని భూమికి సంబంధించి ఇరు వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, సీఐ, ఎస్సైలకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి
రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో భూ వివాదంపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై కౌంటర్
భూపాలపల్లిలో వివాదాస్పదంగా మారిన ఓ స్థలం విషయంలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గతంలో పలువురు అధికారులను ఏసీబీకి పట్టించిన ఈయనపై పలువురు కక్ష పెంచుకోగా, తాజాగా స్థానిక పోలీ�
ఓ భూ వివాదం ఏసీపీ మెడకు చుట్టుకుంది. చివరకు ఆయనపై సస్పెన్షన్ వేటుకు దారి తీసింది. తనకు తెలిసిన వ్యక్తి అడిగిన మేరకు అనుమతి లేకుండా మరో వ్యక్తికి సంబంధించిన ఫోన్ లోకేషన్లు సమకూర్చారు. చివరకు అది గత అసెంబ
Suryapet | సూర్యాపేట( Suryapet) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూతగాదాలు ఓ (Land dispute)నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు పిలిచి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు.
భూ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదం టూ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసనకు దిగి న మైల భాస్కర్కు ఐజీ చంద్రశేఖర్రెడ్డి భ రోసాఇచ్చారు. వెంటనే అతడి భూ సమస్యపై విచారణ చేపట్టాలని సిద్దిపేట కమిషనర
కానిస్టేబుల్ నాగమణి (Constable Nagamani) హత్యలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత పరువు హత్య అనుకున్నప్పటికీ కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తున్నది. హయత్నగర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్త�
ప్రైవేటు వ్యక్తులతో తలెత్తిన ఓ భూవివాదంలో సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం తీరుబడిగా అప్పీల్ దాఖలు చేయడమే కాకుండా చట్టసభల ఎన్నికల వల్ల కౌంటర్ దాఖలులో జాప్యం జరిగిందని సాకులు చె
Woman Cop Shot With Arrow | భూ వివాదాన్ని పరిష్కరించేందుకు సిబ్బందితో కలిసి వెళ్లిన పోలీస్ అధికారిణికి ఊహించని సంఘటన ఎదురైంది. ఆక్రమణదారులు బాణాలతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారిణి తలలోకి బాణం దిగింది. ఆమె ఆర�
బీహార్లో దారుణం చోటు చేసుకుంది. దళితులకు చెందిన 34 ఇండ్లను దుండగులు తగలబెట్టారు. దీంతో పేద దళితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. నవాడా జిల్లా మంజి తోలలోని తోల ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం స
Narayanapet | రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. వారు చెప్పిన మాట వినకుంటే ప్రాణాలు సైతం తీస్తున్నారు.