ప్రైవేటు వ్యక్తులతో తలెత్తిన ఓ భూవివాదంలో సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం తీరుబడిగా అప్పీల్ దాఖలు చేయడమే కాకుండా చట్టసభల ఎన్నికల వల్ల కౌంటర్ దాఖలులో జాప్యం జరిగిందని సాకులు చె
Woman Cop Shot With Arrow | భూ వివాదాన్ని పరిష్కరించేందుకు సిబ్బందితో కలిసి వెళ్లిన పోలీస్ అధికారిణికి ఊహించని సంఘటన ఎదురైంది. ఆక్రమణదారులు బాణాలతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారిణి తలలోకి బాణం దిగింది. ఆమె ఆర�
బీహార్లో దారుణం చోటు చేసుకుంది. దళితులకు చెందిన 34 ఇండ్లను దుండగులు తగలబెట్టారు. దీంతో పేద దళితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. నవాడా జిల్లా మంజి తోలలోని తోల ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం స
Narayanapet | రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. వారు చెప్పిన మాట వినకుంటే ప్రాణాలు సైతం తీస్తున్నారు.
Agra Man | భూవివాదంలో (land dispute) నలుగురు వ్యక్తులు తనపై దాడి చేసి సజీవంగా పూడ్చి పెడితే (Buried).. వీధి కుక్కలు (Stray Dogs) మట్టిని తవ్వడంతో బతికి బయటపడ్డానని ఓ వ్యక్తి (Agra Man) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Haryana: ఓ మాజీ సైనికుడు.. తన కుటుంబానికి చెందిన అయిదుగుర్ని గొంతుకోసి చంపాడు. ఈ ఘటన హర్యానాలో జరిగింది. రెండు ఎకరాల భూమి కోసం అతను ఆ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
గ్రామంలో తనకు ఉన్న వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు లేఖ రాసిన ఓ వ్యక్తి ఇంట్లో నుంచి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి
భూవివాదం కారణంగా ఖమ్మం జిల్లాలో మరోరైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇదే జిల్లాలోని చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ బలవన్మరణం నుంచి తేరుకోకముందే ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకోవ�
భూతగాదాకు ఒకరు బలయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఊట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలోని దళిత కాలనీకి చెందిన గువ్వలి లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు
భూవివాదం కారణంగా చోటుచేసుకున్న ఘర్షణలో కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్ఖాన్పల్లిలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని 82, 83 సర్వే నంబర్లల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబసభ్యులు, ఇతరులకు మధ్య తలెత్తిన భూవివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభ
భూవివాదంలో పోలీసులు వేధిస్తున్నారని రైతు పోలీస్స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలంలోని సజ్జారావుపేట తండాకు చెందిన అన్నదమ్ములు ఖీరురాథోడ్, చందర్ మధ్య భూమ�
Mallareddy | హైదరాబాద్ సుచిత్ర చౌరస్తా సమీపంలోని సర్వే నంబర్ 82లో భూవివాదం నెలకొంది (land dispute). మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), మరో వర్గం మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Man Mows Down Brother With Tractor | భూ వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సోదరుడి మీదకు ట్రాక్టర్ను నడిపి చక్రాలతో తొక్కించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.