సికింద్రాబాద్: భూవివాదంలో ఇద్దరు వ్యక్తులు తమ బంధువుపై కత్తితో దాడిచేసేలా చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ యెటావా మండలం డాక్రా గ్రామానికి చెందిన కుల్దీ�
మహబూబాబాద్ కలెక్టర్కు భూపత్రాల అందజేత పెద్దవంగర, డిసెంబర్ 6: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి పలువురు 1.20 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. సోమవారం తాసిల్దార్ సరితరాణితో �
లక్నో : భూవివాదంతో దళిత కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేయడంతో పాటు టీనేజ్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని అలహాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. భూవివాదం నేపధ్యంల
Uttar Pradesh | భూ వివాదం ఓ దళిత కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నది. ఆ ఇంట్లో ఉన్న బాలికపై సామూహిక లైంగికదాడి చేసి గొడ్డలితో నరికేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో గురువారం ఉద�
బంజారాహిల్స్ : హత్యాయత్నం కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులమీదకు కుక్కలను ఉసిగొల్పడం తో పాటు దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెల�
Guntur | మాజీ సైనికుడి కాల్పులు.. ఇద్దరి మృతి | ఏపీలోని గుంటూరు జిల్లాల్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మాచర్ల మండలం రాయవరంలో మాజీ ఆర్మీ సైనికుడు ఎనిమిది
గెట్టు తగాదాకు ఒకేరోజు అన్నదమ్ముల బలి అక్కలాయిగూడెంలో ప్రతీకార హత్య! నీలగిరి. ఆగస్టు 9: రోజురోజుకు మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి.. ఆస్తి కోసం కన్నవారు, తోడపుట్టిన వారన్న తేడాలేకుండా దారుణాలకు ఒడిగడుతున�
భూవివాదం | బిహార్లోని నలంద జిల్లాలో ఘోరం జరిగింది. దశాబ్ద కాలం నాటి భూవివాదం ఐదుగురు ప్రాణాలను బలిగొంది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం వింజమూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో యువకుడు శ్రీకాంత్(29)ను కుటుంబీకు�