గెట్టు తగాదాకు ఒకేరోజు అన్నదమ్ముల బలి అక్కలాయిగూడెంలో ప్రతీకార హత్య! నీలగిరి. ఆగస్టు 9: రోజురోజుకు మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి.. ఆస్తి కోసం కన్నవారు, తోడపుట్టిన వారన్న తేడాలేకుండా దారుణాలకు ఒడిగడుతున�
భూవివాదం | బిహార్లోని నలంద జిల్లాలో ఘోరం జరిగింది. దశాబ్ద కాలం నాటి భూవివాదం ఐదుగురు ప్రాణాలను బలిగొంది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం వింజమూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో యువకుడు శ్రీకాంత్(29)ను కుటుంబీకు�