రైతుల మేలు కోసం ఓ సింగరేణి ఉద్యోగి 20 గుంటలు దానమివ్వగా, ఆ స్థలం కబ్జాకోరల్లో చిక్కుకున్నది. కొంత భాగంలో పీఏసీఎస్ కార్యాలయం, బ్యాంకు నిర్మాణం చేపట్టగా, ఇక మిగతా ఖాళీ స్థలంపై కన్నేసిన కొందరు ఇప్పటికే ఆరు గు
పెరటి తోటల్లో పండ్ల మొక్కలు పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. నచ్చిన మొక్కను తీసుకొచ్చి నాటుతారు. అయితే, ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా.. కొన్ని మొక్కల్లో ఎదుగుదల ఉండదు.
జగిత్యాల నడిబొడ్డున వివాదస్పదమైన పెట్రోల్ బంక్ భూమి, దాని కొనుగోలుకు సంబంధించిన కిబాల పత్రం మిస్టరీగా మారింది. గత 20 ఏళ్లుగా సద్దుమణిగిన సమస్య మళ్లీ రాజుకున్నది.
బొమ్మనపల్లి గ్రామస్తులు రోడ్డెక్కారు. ఐకేపీ (సెర్ఫ్) కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు.
కాంగ్రెస్ నేత రాఘవేందర్రాజు ఓమహిళ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని డీజీపీకి ఫిర్యాదు అందగా.. అతడిపై కేసు నమోదు చేసినట్టు మహబూబ్నగర్ రూరల్ ఎస్సై విజయ్కుమార్ తెలిపారు.
బ్యాంకు, ఈడీ ఆధీనంలో ఉన్న విలువైన భూమిని, అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి సప్లమెంటరీ సెత్వార్ల ద్వారా కోట్ల రూపాయల భూమిని కాజేయడానికి ప్రయత్నించిన భూ మాఫియా ముఠాపై కేసు నమోదు చేసినట్లు ఆది�
ఫార్మాసిటీలో భూములు కొల్పోతున్న రైతులతో బుధవారం భూసేకరణ అథారిటీ వద్ద హైడ్రామా నెలకొన్నది. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా పలువురు రైతుల పట్టా భూములను తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశాలు జారీ చే�
కొంతమంది బడా రాజకీయ నాయకుల అండదండలతోనే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడానికి కుట్రలు చేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
ఏళ్లతరబడి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను వారికే అప్పగించాలని, వారిపై అటవీ శాఖ అధికారుల దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడ�
Devaryamjal | మేడ్చల్ మలాజిగిరి జిల్లా శామీర్పేట మండలం దేవరయంజాల్ గ్రామంలో 1521.13 ఎకరాలు శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి చెందినవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. బడుగుజీవుల ఇళ్లపై బుల్డోజర్లు నడిపింది. వారి ఇళ్లు నేలమట్టం చేసింది. అదే సమయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబ సభ్యులు రేకులతో వేసిన ఫెన్సింగ్ కూల్చేసిం
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన పెద్దమ్మ ఆలయం వ్యవహారంలోని 12 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని హెచ్ఎండీఏకి అప్పగించారు. ఇప్పటిదాకా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఉన్న