వానకాలం సాగు 63.66 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో అత్యధికంగా పత్తి 42.61 లక్షల ఎకరాల్లో సాగు కాగా, వరి 6.48 లక్షల ఎకరాలు, కంది 3.95 లక్షల ఎకరాల్లో సాగైంది
నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బందులు రానీయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె డ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోప్లాపూర్ వద్ద ఫేస్-1 నుంచి స్టేజ్-1 పంపును, అలాగే ఖానాపూర్ వద్ద ఉన్న స్టేజ్-2 పంపును ఎమ్
జమునా హెచరీస్ కంపెనీ పేరుతో మా భూములను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కబ్జాచేశాడు, మా భూములు మాగ్గావాలె’ అని దళిత, మాలమహానాడు, రజక సంఘాల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామా�
కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ పేద రైతులపాలిట రాబందుగా మారాడు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఎమ్మెల్యే, ఆయన కుమారుల వేధ�
రైతన్న కోసం గ్రామస్తులు దండులా కదిలారు. మేమున్నామంటూ అండగా నిలిచారు. పొలాన్ని చదును చేసి ధైర్యం నింపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులపూర్కు చెందిన రైతు
భూ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని గొట్టిముక్కల రిజార్వాయ
బంజారాహిల్స్ రోడ్ నం. 10లో ఏపీ జెమ్స్ అండ్ జువెల్స్ పార్క్కు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వ్యవహారంలో ఏ-5 నిందితుడిగా ఉన్న బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేరును కేస�