BRS Leaders | రేవంత్ రెడ్డి పాలన భూముల చుట్టు, బుల్డోజర్ల చుట్టే సాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శించారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమరగాని అబ్బులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొంగల రామలింగయ్య తమ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని అక్కలదేవిగూడెంకు చెం�
మూసీ పునరుజ్జీవం పేరిట నదీ పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాలను చెరబట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్.. పనిలోపనిగా ఈ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని రాజేంద్రనగర్ పరిధిలో పేదలు నివాసముండే హనుమాన్�
వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకోరుల పాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకు గురై భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతో
ఐటీ కారిడార్కు కూతవేటు దూరంలోని గోపన్పల్లిలో వేల కోట్ల విలువైన భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూముల్లో దర్జాగా రహదారి నిర్మాణం చేపడుతున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుల ప్రోద్బలంతో తమ పొలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంగళగూడెం గ్రామానికి చెందిన రైతు కొప్పుల జగదీశ్ ఆరోపించారు.
తమ ప్రాణాలు పోయినా ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్ట్రియల్ పార్కు పేరిట ప్రభుత్వం బలవంతంగా
గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేదిలేదని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మర్లకుంటతండా, మంగలిగడ్డతండా, పోతుబండతండాలకు చెందిన గిరిజన రైతులు అధికారులకు తేల్చి చెప్పారు.
400 సంవత్సరాల చరిత్ర కలిగిన సైదాబాద్ హనుమాన్ దేవాలయ స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. వివాదంలో ఉన్న స్థలమంతా హనుమాన్ ఆలయానిదేనని సోమవారం సుప్రీంకోర్టు సృష్టం చేయటంతో దేవా�
రాష్ట్రంలోని వివిధ చోట్ల సన్న, చిన్నకారు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న హైడ్రామా ఇది. వేలం వేయాల్సిన భూములను అస్మదీయులకు కట్టబెడుతూ, అభివృద్ధి కోసం వినియోగించ
నిరుపేదలకు సెంటు భూమి లేదంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం తమ అస్మదీయులకు మాత్రం రాత్రికిరాత్రి వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నదనేందుకు ఇదే నిదర్శనం.
కాంగ్రెస్ పాలనలో సామాన్యుల భూమి మొదలుకొని దేవుడి మాన్యానికి రక్షణ లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ 131 ఎకరాల భూమిని కేటాయి