రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా..సొంత జిల్లాకు ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చావా..? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణలో భాగంగా ఎకరా భూమి అయినా సేకరించవా అం టూ మాజీ మంత్రి, బీఆర్
తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గెస్ట్ హౌస్ వెనకాల ఓ రైతుకు చెందిన భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు గుంతలు తవ్విన ఘటన కలకలం రేపింది. ఈ గుంతలు ఎందుకోసం తవ్వారన్న సందిగ్ధం నెలకొంది. అక్కడ జేసీబీతో
గ్రేటర్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులను యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయనున్నట్లు మలాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం తార్నాకలోని ఎంఎంసీ ప్రధాన కార�
కేవలం 10 నెలల్లో సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎలా మారిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కంటోన్మెంట్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. కంటోన్మెంట్ పరిధ�
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కోహెడ గ్రామంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బాటసింగారం పండ్ల మార్కెట్ శాశ్వత భవనాల ఏర్పాటు కోసం సర్వేనెంబర్ 167/1లో గల 179ఎకరాలను కాంగ్రెస్ ప్రభు�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా మారిన సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. త్వర�
BRS Leaders | రేవంత్ రెడ్డి పాలన భూముల చుట్టు, బుల్డోజర్ల చుట్టే సాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శించారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమరగాని అబ్బులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొంగల రామలింగయ్య తమ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని అక్కలదేవిగూడెంకు చెం�
మూసీ పునరుజ్జీవం పేరిట నదీ పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాలను చెరబట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్.. పనిలోపనిగా ఈ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని రాజేంద్రనగర్ పరిధిలో పేదలు నివాసముండే హనుమాన్�
వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకోరుల పాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకు గురై భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతో
ఐటీ కారిడార్కు కూతవేటు దూరంలోని గోపన్పల్లిలో వేల కోట్ల విలువైన భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూముల్లో దర్జాగా రహదారి నిర్మాణం చేపడుతున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుల ప్రోద్బలంతో తమ పొలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంగళగూడెం గ్రామానికి చెందిన రైతు కొప్పుల జగదీశ్ ఆరోపించారు.