పోడు భూమిలో ఫారెస్టు అధికారులు కందకాలు తీస్తుండటంతో మనస్తాపంచెందిన రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాలు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
నిషేధిత జాబితాలో వివిధ సర్వే నంబర్లను చేర్చడంతో ఆస్తులను కొనుగోలు చేయాలన్న విక్రయించాలన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల్లో వివ
అత్యంత పర్యావరణహితమైన బంజారాహిల్స్ భూములతో వేల కోట్లు ఆర్జించాలని సర్కార్ పన్నాగం చేస్తుంటే.. ఆ భూముల్లో ఏకో పార్క్ నిర్మించి పర్యావరణాన్ని పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విలువై�
బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత అభివృద్ధి శాఖ ద్వారా భూమిలేని వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడెకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పథకం పేద వ్యవసాయాధారిత దళిత కుటుంబాల
వ్యవసాయ రుణాల కోసం బ్యాంక్కు వెళ్లిన ఆదివాసీ గిరిజన రైతులకు చెందిన భూములతోపాటు రైతుల వివరాలు భూభారతిలో లేకపోవడంతో బ్యాంక్ అధికారులు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని మండల ఆదివాసీ సర్పంచ్లు మెస్రం భీంరావ�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీని రద్దు చేశామని ఓవైపు చెప్తూనే మరోవైపు ఫార్మా సిటీ పేరుతో భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబ�
మా భూములు మాకివ్వండి.. లేకపోతే మాకు చావే శరణ్యమని శంకర్పల్లి మండలం మోకిలతండా గిరిజన రైతులు అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ.. గత 22 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఎటువం�
రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా..సొంత జిల్లాకు ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చావా..? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణలో భాగంగా ఎకరా భూమి అయినా సేకరించవా అం టూ మాజీ మంత్రి, బీఆర్
తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గెస్ట్ హౌస్ వెనకాల ఓ రైతుకు చెందిన భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు గుంతలు తవ్విన ఘటన కలకలం రేపింది. ఈ గుంతలు ఎందుకోసం తవ్వారన్న సందిగ్ధం నెలకొంది. అక్కడ జేసీబీతో
గ్రేటర్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులను యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయనున్నట్లు మలాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం తార్నాకలోని ఎంఎంసీ ప్రధాన కార�
కేవలం 10 నెలల్లో సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎలా మారిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కంటోన్మెంట్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. కంటోన్మెంట్ పరిధ�
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కోహెడ గ్రామంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బాటసింగారం పండ్ల మార్కెట్ శాశ్వత భవనాల ఏర్పాటు కోసం సర్వేనెంబర్ 167/1లో గల 179ఎకరాలను కాంగ్రెస్ ప్రభు�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా మారిన సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. త్వర�