లడఖ్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం కార్గిల్లో జరిగిన ర్యాలీలో కాషాయ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
Director Shankar | ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్కు స్టూడియో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే తప్పేమిటని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. భూకేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధ�
ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ తగాదాకు ఇద్దరు బలయ్యారు. కర్రలు, గొడ్డళ్లతో పరస్పరం దాడలు చేసుకోవడంతో మహిళతో పాటు మరొకరు మృత్యువాత పడగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం �
రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సత్ఫలితాలిస్తున్నది. దశాబ్దాలుగా భూ సమస్యలతో అష్టకష్టాలు పడ్డ వారికి కొండంత ధైర్యాన్నిస్తున్నది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులను, మీడియాను అణచివేస్తూ కార్పొరేట్ల సహాయంతో మీడియా వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను �
ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మించుకొన్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
వరంగల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రహదా
వాతావరణ మార్పులతో భూతాపం పెరుగుతున్నది. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవటం, పర్యావరణ అనుకూల ఇంధన వనరుల వాడకాన్ని పెంచటం వంటి చర్యలతోనే భూమిని కాపాడుకోవటం సాధ్యమవుతుందని, లేకపోతే మానవాళి తన ఉనికికి తానే చే�
భూ ఆక్రమణదారులపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటూ, భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్�
మండలంలోని రెడ్లవాడ గ్రామం గొట్లకొండ కొండల మధ్య ఎర్రబెల్లి వంశీయులకు చెందిన దాదాపు 180 ఎకరాల భూమిని కొలను వేంకటేశ్వర స్వామి ట్రస్టు, ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర మిషన్కు రాష్ట్ర పంచాయతీ రా
సుప్రీంకోర్టు న్యాయవాది కుటుంబం ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఆక్రమించేందుకు అర్థ్ధరాత్రి గుండాలతో వచ్చి వీరంగం సృష్టించిన ఘటనలో 12మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.