Devaryamjal | మేడ్చల్ మలాజిగిరి జిల్లా శామీర్పేట మండలం దేవరయంజాల్ గ్రామంలో 1521.13 ఎకరాలు శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి చెందినవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. బడుగుజీవుల ఇళ్లపై బుల్డోజర్లు నడిపింది. వారి ఇళ్లు నేలమట్టం చేసింది. అదే సమయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబ సభ్యులు రేకులతో వేసిన ఫెన్సింగ్ కూల్చేసిం
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన పెద్దమ్మ ఆలయం వ్యవహారంలోని 12 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని హెచ్ఎండీఏకి అప్పగించారు. ఇప్పటిదాకా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఉన్న
భూముల విలువను పెంచనున్న నేపథ్యంలో ఔటర్ లోపలి రిజస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వనస్థలిపురం, హయత్నగర్, పెద్దఅంబర్పేట, అబ్దుల్లాపూర్మెట్ రిజిస్ట్రేషన్�
కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారు.. అధికార పార్టీ ఆగడాలతో దిక్కుతోచడంలేదు.. ఎవరికీ చెప్పుకునే దిక్కులేదు’ అంటూ ఓ బాధిత కుటుంబం కన్నీటితో మొరపెట్టుకున్నది.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పెద్దమ్మ అమ్మవారి ఆలయం (జూబ్లీహిల్స్ కాదు) ప్రభుత్వ స్థలంలో ఉన్నందున కూల్చివేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
Supreme Court: రెండు వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించినట్లు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఆ విషయం మీకెలా తెలుసు అని కోర్టు అడిగింది. అయితే రాహుల్పై నమోదు అయి
అటవీ అధికారుల తీరును నిరసిస్తూ ఓరైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం పూబెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది.
వ్యవసాయ బావి వద్ద పట్టాభూమి నుండి పానాది ఇవ్వాలని కక్షతో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి దాడి చేసిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడిని కూల్చి ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ శివాజీ సేన ప్రతినిధులు డిమాండ్ చేశారు.