తమ ప్రాణాలు పోయినా ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్ట్రియల్ పార్కు పేరిట ప్రభుత్వం బలవంతంగా
గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేదిలేదని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మర్లకుంటతండా, మంగలిగడ్డతండా, పోతుబండతండాలకు చెందిన గిరిజన రైతులు అధికారులకు తేల్చి చెప్పారు.
400 సంవత్సరాల చరిత్ర కలిగిన సైదాబాద్ హనుమాన్ దేవాలయ స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. వివాదంలో ఉన్న స్థలమంతా హనుమాన్ ఆలయానిదేనని సోమవారం సుప్రీంకోర్టు సృష్టం చేయటంతో దేవా�
రాష్ట్రంలోని వివిధ చోట్ల సన్న, చిన్నకారు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న హైడ్రామా ఇది. వేలం వేయాల్సిన భూములను అస్మదీయులకు కట్టబెడుతూ, అభివృద్ధి కోసం వినియోగించ
నిరుపేదలకు సెంటు భూమి లేదంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం తమ అస్మదీయులకు మాత్రం రాత్రికిరాత్రి వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నదనేందుకు ఇదే నిదర్శనం.
కాంగ్రెస్ పాలనలో సామాన్యుల భూమి మొదలుకొని దేవుడి మాన్యానికి రక్షణ లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ 131 ఎకరాల భూమిని కేటాయి
ఇండ్లు నిర్మించుకున్న ముప్పై ఐదు ఏండ్లకు ఆ ఇండ్ల స్థలం దేవాదాయ శాఖదని అ శాఖ అధికారులకు గుర్తు రావడం సిగ్గుచేటని అడ్వకేట్ ఆంజనేయచారి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయ అనుబంధంలో�
తన స్థలంలో పాఠశాల భవనాన్ని నిర్మించారంటూ ఓ వ్యక్తి స్కూల్కు తాళం వేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాంతీర్థ్ గ్రామ పంచాయతీ పరిధిలోని భోజ్యనాయక్ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hanumakonda | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో కొడుకులు తనను పోషించడం లేదంటూ ఓ పూజారి తనకున్న అసైన్డ్ భూమిని గ్రామపంచాయతీకి రాసిచ్చారు.
అనేక మంది గృహ కొనుగోలుదారులను మోసగించి, మనీ లాండరింగ్కు పాల్పడిన ఢిల్లీ ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన యూపీ, హర్యానాల్లోని రూ.580 కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని ఈడీ శనివ�
కోరుట్ల పట్టణంలోని చారిత్రక కోట గురుజులు, వాటి చుట్టూ ఉన్న కందకాలు, ఖాళీ స్థలాలను వ్యక్తిగత పేర్లపై రిజిస్ట్రేషన్ చేయవద్దని కోరుట్ల కోట గురుజుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ అశ�
ఒకరు ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ఆ ఒకరే రాష్ట్ర ప్రభుత్వమైతే! అందునా కాంగ్రెస్ సర్కారు అయితే!! పదేపదే.. నిలువునా మోసం చేయొచ్చని మరోసారి రుజువైంది.
ప్రాజెక్టులను ప్రతిపాదించాలి... భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలి... ఆ తర్వాత టెండర్లు ఖరారు చేయాలి... కానీ కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులకు భూములు లేకుండానే, టెండర్లు ఖరారు చేయడం ఆనవాయితీగా మారింది. రెండేండ�