ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ముట్టడించా రు.
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీని ఆనుకుని ఉన్న 12ఎకరాల స్థలంలో ఆలయం తొలగింపు వ్యవహారంలో తవ్విన కొద్దీ సరికొత్త కోణాలు బయటకు వస్తున్నాయి.
రూ.4 కోట్ల విలువైన 2 వేల గజాల భూమిని, అందులోని భవనాన్ని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రభుత్వానికి రాసిచ్చారు. ఈ మేరకు శనివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు భూమిపత్రాలు అందజేశారు.
తమకు తెలియకుండానే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తమ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. అటు పోలీసు శాఖను కలిసినా, ఇటు రెవెన్యూ శాఖను కలిసినా సరైన �
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులోని భూములను ఎంజాయ్మెంట్ సర్వే కోసం శుక్రవారం వచ్చిన రెవెన్యూ అధికారులను రత్నాపూర్ గ్రామ ప్రజలు, రైతులు మరోసారి అడ్డుకున్నారు. గత 3 నెలల క్రితం కూడా అడ్డుకు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్ నిర్మాణానికి గత నెల 17న కేయూ పాలకమండలి 15 ఎకరాల భూమిని కేటాయించడా న్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. రిజిస్ట్రార
కాలనీ వాసుల సామూహిక అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన వారి నుంచి సదరు స్థలానికి హైడ్రా అధికారులు విముక్తి కల్పించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లోగల భూములను అటవీ శాఖ నుంచి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజనులు మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ గుర
మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు చెందిన వ్యవసాయ భూముల కౌలు కోసం బుధవారం వేలం నిర్వహించారు. వ్యవసాయ భూములను ఒక సంవత్సరం కాలం పాటు కౌలు చేసుకొనుటకు గాను పరిశీలకులు కమల నిజామాబాద్ ఆధ్వర్�
నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో భూములు కోల్పోతున్నవారంతా చిన్న, సన్నకారు రైతులం. మా తాత ముత్తాతలు, తండ్రుల కాలం నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
సొంతింటి కలను నిజం చేసుకుందామనే సామాన్యులకు కొందరు అక్రమార్కుల ధనదాహం కారణంగా నష్టపోవాల్సి వస్తుంది. రియల్ వ్యాపారులతోపాటు భూముల క్రయవిక్రయాలు జరిపే వారు ప్రజల అవకాశాలను ఆసరాగా చేసుకుని అందిన కాడిక�