Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్మెంట్ స్కామ్కు
పాట్నా : ఆర్జేడీ నాయకుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను త్వరలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తానని తేజ్ ప్రతాప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆర్జేడీలో నేను మా
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోగ్యం విషమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స అందించి, అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఆయన్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులు ఆయనకు పరీక్ష
రాంచీ : ఆర్జేడీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాజేంద్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా �
పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై తాము కేసులు నమోదు చేయలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు లాలూ యాదవ్తో ఉన్నవారే ఆయనపై కేసులు నమోదు చేశారని చెప్పారు. పశు దాణా కుంభకోణాన�
పాట్నా: బీజేపీతో చేతులు కలిపి ఉంటే లాలూజీని రాజా హరిశ్చంద్ర అనేవారని ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. పశు దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో రాంచీ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వ�
రాంచీ : దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదు సంవత్సరాల జైలు శిక్షణతో పాటు రూ.60లక్షల జరిమానా విధిస్తూ కోర్టు త�
తమ ముందు మోకరిల్లడానికి సిద్ధంగా లేని వారిని బీజేపీ రాజకీయంగా ఏదో విధంగా వేధింపులకు గురిచేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఇలాంటి రాజకీయాల వల్లే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద
న్యూఢిల్లీ: బీజేపీ ముందు తల వంచనందుకే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు వేధింపులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. పశుదానా కుంభకోణానికి సంబంధించిన మ�
రాంచీ: దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దొరండా ట్రెజరీ నుంచి అక్రమరీతిలో నిధులు ఖాళీ చేసిన కేసులో రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించిం
లాలూ ప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్లో ఏదో నడుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పార్టీ పగ్గాలు తేజస్వీ యాదవ్ చేతికి రాబోతున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి. అందుకు లాలూ రంగం కూడ