రాంచీ : ఆర్జేడీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాజేంద్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా �
పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై తాము కేసులు నమోదు చేయలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు లాలూ యాదవ్తో ఉన్నవారే ఆయనపై కేసులు నమోదు చేశారని చెప్పారు. పశు దాణా కుంభకోణాన�
పాట్నా: బీజేపీతో చేతులు కలిపి ఉంటే లాలూజీని రాజా హరిశ్చంద్ర అనేవారని ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. పశు దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో రాంచీ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వ�
రాంచీ : దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదు సంవత్సరాల జైలు శిక్షణతో పాటు రూ.60లక్షల జరిమానా విధిస్తూ కోర్టు త�
తమ ముందు మోకరిల్లడానికి సిద్ధంగా లేని వారిని బీజేపీ రాజకీయంగా ఏదో విధంగా వేధింపులకు గురిచేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఇలాంటి రాజకీయాల వల్లే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద
న్యూఢిల్లీ: బీజేపీ ముందు తల వంచనందుకే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు వేధింపులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. పశుదానా కుంభకోణానికి సంబంధించిన మ�
రాంచీ: దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దొరండా ట్రెజరీ నుంచి అక్రమరీతిలో నిధులు ఖాళీ చేసిన కేసులో రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించిం
లాలూ ప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్లో ఏదో నడుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. పార్టీ పగ్గాలు తేజస్వీ యాదవ్ చేతికి రాబోతున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి. అందుకు లాలూ రంగం కూడ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మెళ్లి మెళ్లిగా యాక్టివ్ అవుతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. తాజాగా… మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దేశంలో జ
లాలూ ప్రసాద్ యాదవ్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం యాక్టివ్ అవ్వడమే కాకుండా… ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధపడిపోతున్నారు. మంగళవారం ఆర్జేడీ క�
ఢిల్లీ: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీఫ్ పదవి నుంచి తాను దిగిపోతున్నట్లు, కుమారుడు తేజస్వి పార్టీ అధ్యక్షుడు అవుతారంటూ వస�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. సీఎం కేసీఆర్తో �