Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో ఆయనను బుధవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు.
న్యూఢిల్లీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ను పాట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు ఈ సాయంత్రం తరలించ�
Lalu prasad yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) గాయపడ్డారు. పట్నాలోని తన సతీమణి రబ్రీదేవి ఇంట్లో ఉంటున్న ఆయన మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. దీంతో ఆయన భుజం
రాంచీ : కోడ్ ఉల్లంఘన కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నిర్దోషిగా విడుదలయ్యారు. 13 ఏళ్ల నాటి కేసు విచారణ నిమిత్తం జార్ఖండ్లోని పాలము కోర్టుకు లాలూ హాజరవగా.. విచారణ అనంతరం కోర్టు న�
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్మెంట్ స్కామ్కు
పాట్నా : ఆర్జేడీ నాయకుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను త్వరలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తానని తేజ్ ప్రతాప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆర్జేడీలో నేను మా
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోగ్యం విషమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స అందించి, అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఆయన్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులు ఆయనకు పరీక్ష
రాంచీ : ఆర్జేడీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాజేంద్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా �
పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై తాము కేసులు నమోదు చేయలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు లాలూ యాదవ్తో ఉన్నవారే ఆయనపై కేసులు నమోదు చేశారని చెప్పారు. పశు దాణా కుంభకోణాన�