ప్రధాని మోదీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని, దీనికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఒక్కటవుతారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీని మరో పద్ధతిలో ప్రధాని మో�
Rahul Gandhi | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పాట్నాలో విపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన లాలూ కాంగ్రెస్ అ�
get married | ‘పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ (get married) అని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమా�
Lalu Prasad Yadav | హనుమంతుడు తన గదతో బీజేపీని మట్టికరిపించాడని, కర్ణాటకలో రాహుల్ను గెలిపించాడని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav ) అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్ట�
Lalu Prasad Yadav | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆదివారం 76వ ఏట అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బహుమతిగా ఇచ్చిన 76 కిలోల భారీ లడ్డూతో 76వ పుట్టిన రోజును జరుపుకున్�
Lalu Prasad Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైల్వేను నాశనం చేసిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) విమర్శించారు. రైల్వే వ్యవస్థపై పెద్ద నిర్లక్ష్
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను ఈ నెలలో అరెస్టు చేయమని సీబీఐ తెలిపింది.
Bail for Lalu Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బెయిల్ మంజూరయ్యింది. లాలూ యాదవ్తోపాటు ఆయన భార్య రబ్రీ దేవికి, కుమార్తె, ఎంపీ మిసా భారతికి కూడా కోర్టు బెయిల్
Lalu Prasad Yadav: లాలూ కోర్టుకు వెళ్లారు. వీల్ చైర్లో ఆయన్ను కోర్టురూమ్కు తీసుకువెళ్లారు. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఆయన రౌజ్ వెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు భార్య రబ్రీ దేవి, కూతురు మీసా భారతి కూడా వ�
ఈడీ ద్వారా బీజేపీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో తన కుటుంబీకుల ఇండ్లలో సోదాల సందర్భంగా
Lalu Yadav's Daughter | అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని తరచూ కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే తాను ఎవ్వరినీ విడిచిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. లాలూ రెండో కుమార్తె అయిన రోహిణి అచార్య ఈ మేరకు హిందీ�
Lalu Prasad Yadav: న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఇవాళ లాలూను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిన్న లాలూ భార్య రబ్రీ దేవిని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేశారు.