Lalu Prasad Yadav: లాలూ కోర్టుకు వెళ్లారు. వీల్ చైర్లో ఆయన్ను కోర్టురూమ్కు తీసుకువెళ్లారు. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఆయన రౌజ్ వెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు భార్య రబ్రీ దేవి, కూతురు మీసా భారతి కూడా వ�
ఈడీ ద్వారా బీజేపీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో తన కుటుంబీకుల ఇండ్లలో సోదాల సందర్భంగా
Lalu Yadav's Daughter | అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని తరచూ కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే తాను ఎవ్వరినీ విడిచిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. లాలూ రెండో కుమార్తె అయిన రోహిణి అచార్య ఈ మేరకు హిందీ�
Lalu Prasad Yadav: న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఇవాళ లాలూను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిన్న లాలూ భార్య రబ్రీ దేవిని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేశారు.
ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి, మరో 14 మందికి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.
Land for Job Scam | ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం (Land for Job Scam) లో కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (former Union Minister Lalu Prasad Yadav), బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (Rabri Devi) సహా మరో 14 మందికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Delhi's Rouse Avenue Court) స�
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మూడు నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. కిడ్నీ, గుండె సంబంధి సమస్యతో బాధపడుతున్న ఆయన.. గతేడాది డిసెంబర్లో చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ�
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు గతేడాది డిసెంబర్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆపరేషన్ అనంతరం అక్కడే కోలుకుంటున్నలాలూ.. ఇవాళ భారత్ రానున్నారు. ఈ విషయాన్ని రోహిణి ట్వి�
Rahul Gandhi | సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పార్థిదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. అనంతరం ఆయన కుటు�
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రోహిణి ఆచార్యపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు.. రోహిణి కిడ్నీ �
Lalu Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కిడ్నీ దానం చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పేర్కొన్నారు. ఈ మేరకు రోహిణి ఆచార్య ట్వీట్
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఆయ