ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మెళ్లి మెళ్లిగా యాక్టివ్ అవుతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. తాజాగా… మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దేశంలో జ
లాలూ ప్రసాద్ యాదవ్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం యాక్టివ్ అవ్వడమే కాకుండా… ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధపడిపోతున్నారు. మంగళవారం ఆర్జేడీ క�
ఢిల్లీ: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీఫ్ పదవి నుంచి తాను దిగిపోతున్నట్లు, కుమారుడు తేజస్వి పార్టీ అధ్యక్షుడు అవుతారంటూ వస�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. సీఎం కేసీఆర్తో �
Tejashwi Yadav | బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్యాదవ్ చిన్న కొడుకు, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేత తేజస్వీయాదవ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. గురువారం
Lalu Prasad Yadav: కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇవాళ ఆ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసనలలో మరణించిన 700-750 మంది రైతుల కుటుంబాల సంగతేంటి? అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్త�
పాట్నా: బీహార్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీకి బయలు దేరారు. బుధవారం రాత్రి చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్, భార్య రబ్రీ దేవితో కలిసి పాట్నా ఎయి�
పాట్నా: తాను జైలు నుంచి విడుదలై ఉంటే బీహార్లో తేజశ్వి ప్రభుత్వం ఏర్పడేదని, ఆయన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఢిల్లీ నుంచి బీహార్కు వచ్చిన ఆయన ఆరేండ్ల తర్వాత తొలిసారి బహిరంగ సభలో మా�
పాట్నా, అక్టోబర్ 24: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మూడేండ్ల తర్వాత పాట్నాకు వచ్చారు. లాలూ కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అయితే, లాలూ ఉంటున్న నివాసంలోకి వెళ�
న్యూఢిల్లీ: బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య పొత్తుకు బ్రేకప్ పడింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ దీనిపై స్పందించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్తో పొత్తు అంటే �