Tejashwi Yadav | బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్యాదవ్ చిన్న కొడుకు, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేత తేజస్వీయాదవ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. గురువారం
Lalu Prasad Yadav: కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇవాళ ఆ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసనలలో మరణించిన 700-750 మంది రైతుల కుటుంబాల సంగతేంటి? అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్త�
పాట్నా: బీహార్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీకి బయలు దేరారు. బుధవారం రాత్రి చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్, భార్య రబ్రీ దేవితో కలిసి పాట్నా ఎయి�
పాట్నా: తాను జైలు నుంచి విడుదలై ఉంటే బీహార్లో తేజశ్వి ప్రభుత్వం ఏర్పడేదని, ఆయన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఢిల్లీ నుంచి బీహార్కు వచ్చిన ఆయన ఆరేండ్ల తర్వాత తొలిసారి బహిరంగ సభలో మా�
పాట్నా, అక్టోబర్ 24: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మూడేండ్ల తర్వాత పాట్నాకు వచ్చారు. లాలూ కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అయితే, లాలూ ఉంటున్న నివాసంలోకి వెళ�
న్యూఢిల్లీ: బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య పొత్తుకు బ్రేకప్ పడింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ దీనిపై స్పందించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్తో పొత్తు అంటే �
బీహార్కు రాకుండా ఆపుతున్నారు తేజస్విపై తేజ్ ప్రతాప్ ఆరోపణ! పాట్నా : తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ నుంచి బీహార్కు రా కుండా నలుగురైదుగు రు ఆపుతున్నారని, ఢిల్లీలోనే బంధించారని ఆయన కుమారుడు తేజ్�
పాట్నా: తన తండ్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో బందీగా ఉన్నారని ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. నెల కిందట ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా నిర్బంధంలోనే ఉన
న్యూఢిల్లీ: తాను ఎంపీగా ఉన్నప్పుడు, కుల ఆధారిత జనాభా గణన కోసం ఇతరులతో కలిసి లోక్సభలో పోరాడినట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో తెలిపారు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గతంలో దీనిపై రాత ప
RIMS doctor: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్కు దాదాపు రెండు సంవత్సరాలపాటు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు ఉమేశ్ ప్రసాద్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.