బీహార్కు రాకుండా ఆపుతున్నారు తేజస్విపై తేజ్ ప్రతాప్ ఆరోపణ! పాట్నా : తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ నుంచి బీహార్కు రా కుండా నలుగురైదుగు రు ఆపుతున్నారని, ఢిల్లీలోనే బంధించారని ఆయన కుమారుడు తేజ్�
పాట్నా: తన తండ్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో బందీగా ఉన్నారని ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. నెల కిందట ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా నిర్బంధంలోనే ఉన
న్యూఢిల్లీ: తాను ఎంపీగా ఉన్నప్పుడు, కుల ఆధారిత జనాభా గణన కోసం ఇతరులతో కలిసి లోక్సభలో పోరాడినట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో తెలిపారు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గతంలో దీనిపై రాత ప
RIMS doctor: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్కు దాదాపు రెండు సంవత్సరాలపాటు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు ఉమేశ్ ప్రసాద్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొత్త పొత్తులు తెరపైకి వస్తున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్పీ వ్యవస్ధాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ �
పాట్నా, జూలై 5: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మళ్లీ తెరపైకి వచ్చారు. దాదాపు మూడేండ్ల తర్వాత సోమవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లా�
రాంచి, ఏప్రిల్ 17: కోట్ల రూపాయల పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించి డమ్కా ట్రెజరీ కేసులో సగం శిక్ష పూర్తి చేసుకున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూ �