Sri Lahari Granth | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు వైష్ణవస్తోత్రాలతో కూడిన శ్రీ
లహరి గ్రంథాన్ని ప్రతి శనివారం బ్రేక్ దర్శనంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా అందివ్వాలని
సంకల్పించినట్లు ఈవో రామకృష్ణరావు
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంల�
గౌతమీ (గోదావరి) నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం నింబాచలంగా విలసిల్లుతున్నది. దట్టమైన వేప చెట్లతో నిండి ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చరిత�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఇండ్లు, స్థలాలు, షాపులు కోల్పోయిన బాధితుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. వైటీడీఏ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సర్కారు అందజేసిన పరిహారంతో
తిరుమల (Tirumala) కాలినడక మార్గంలో చిరుత పులులు (Leopard) కలకలం సృష్టిస్తున్నాయి. అలిపిరి నడకమార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అధికారులు.. మరో చిరుత పులిని గుర్తించారు.
తిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.
తిమరుల (Tirumala) కాలినడక మార్గంలో (Steps way) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. అలిపిరి కాలినడక మార్గంలో ఆరేండ్ల చిన్నారిపై చిరుతపులి (Leopard) దాడికి పాల్పడింది. దీంతో ఆ పాప మృతిచెందింది.
యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. భక్తజనంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు కిక్కిరిసిపోయాయి. 22 వే�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో రూ.7.50కోట్లతో రెండు జల శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందులో మురుగు నీటిని శుద్ధి చేసేందుకు కొండ కింద ప్రెసిడెన్షియల్ సూట్ పక్కనే గల వైటీడీఏ స్�
మండలంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో పూజలు చేశారు. ఊరుగొండలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, శివనాగేంద్రస్వామి ఆలయం, కోగిల్వాయిలో చెన్నకేశవస్వామి ఆలయంలో సర్పంచ్ సత్యనారాయణ�