ఆధ్యాత్మిక దినోత్సవ వేళ భక్తిభావం వెల్లివిరిసింది. సర్వమతాలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించాయి. భగవంతుడి ఆశీర్వచనాలు అందజేశాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం సంస్కృత విద్యా పీఠంలో 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్టు ఆలయ ఈవో ఎన్ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి శఠగోపం తయారీకి మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి రూ.62 లక్షల విరాళం సమర్పించారు. గురువారం ఆయన సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొన్న అనంతరం విరాళానికి సంబంధించిన డీడ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో లక్ష్మీనృసింహుడి జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉదయం 9 గంటలకు నిత్యహవనం, మూలమంత్ర జపాలు పఠించా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన నారసింహుడిని నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్ర�
: కొమ్మాల లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆలయ తూర్పు ముఖ ద్వారం వైపున 65 అడుగుల ఎత్తుతో దాతల సహ క�
Lakshmi Narasimha Swamy Temple | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. గత 21 రోజుల్లో హుండీల ద్వారా రూ.1,83,39,667 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.