యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన స్వర్ణగోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11:54 గంటలకు వానమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ పర్యవేక్షణలో మహాకు�
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై వాహనదారులకు చిర�
భక్తుల కొంగు బంగారమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బీఆర్ఎస్ సర్కారులో ఇల వైకుంఠాన్ని తలపించేలా పున్నర్నార్మిణం చేసుకున్నది. ఆధ్యాత్మిక ప్రపంచం అబ్బురపడేలా రూ.1,300 కోట్లతో ఆలయాన్ని తెలంగాణ త�
ఓ వైపు టీటీడీ టెంపుల్, మరోవైపు సుమారు 1800 ఏళ్ల చరిత్ర కలిగిన రేకుర్తి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంతో కరీం’నగరం’ అధ్యాత్మిక శోభను సంతరించుకున్నదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అ న్నారు.
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. స్వామి వారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. నెల రోజుల వ్యవధిలో రూ. రెండున్నర కోట్ల
మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామిలో గిరి ప్రదక్షిణ పునఃప్రారంభమైంది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు పాతగుట్ట పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20న ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు బుధవారం రాత్రి నృసింహ ఆవిర్భావంతో ముగిశాయి.
భక్తజన పాలకుడు..నాచగిరి క్షేత్ర లక్ష్మీనారసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం ముస్తాబైంది. పవిత్ర హరిద్రా నదీతీరమున శ్వేతగిరి కొండపై లక్ష్మీసమేతంగా కొలువై కోరివచ్చిన భక్తుల కోరికలు తీర్చుత
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి ఆలయ హుండీలను అధికారులు మంగళవారం లెక్కించారు. 22 రోజుల్లో ఆలయానికి రూ.1,77,99,734 నగదును భక్తులు కానుకల రూపంలో సమర్పించారని అధికారులు పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (పాతగుట్ట) 2024 వార్షిక బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో
పంచనారసింహుడి క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పర్వదినంతోపాటు ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.