యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని ముగ్గురు సీఎంలు దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి చేరుకున్న సీఎంలు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవం�
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి ఆలయ అధికారులు
actor nani | గతంతో పోలిస్తే యాదగిరిగుట్ట ప్రధానాలయం మహాద్భుతంగా రూపుదిద్దుకున్నదని సినీ నటుడు నాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్వామివారి ఆలయాన్ని ఎంతో చక్కగా పునర్నిర్మించిందని
MLC Kavitha | నందిపేట మండలం సీహెచ్ కొండూరులో రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి నర్సింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం మూడోరోజుకు చేరుకున్నది. ఉదయం సేవాకాలం, నివేదన, మంగళాశాసనము
Satyavathi rathod | కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన అధికారాలు, సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన దేశ యాత్ర దిగ్విజయం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi rathod) ఆకాంక్షించారు.
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ
తెలంగాణకు శిఖరాయమానమైన యాదాద్రి.. నేడు మధ్య యుగాలనాటి రాచరికపు నిర్మాణాలకు దీటుగా అవతరించింది. శిల్పకళా శోభలో కానీ, ఆధ్యాత్మిక విభూతిలో కానీ, ఆలయ సౌందర్యంలో కానీ, నిర్మాణ వైచిత్రిలో కానీ.. ఈ భవ్య ఆలయానికి �
యాదాద్రి లక్ష్మీనరసింహుడి కలశ పూజోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబసమేతంగా విచ్చేసిన వివిధశాఖల మంత్రులు, నేతలు తమకు కేటాయించిన రాజగోపురాలు, మండపాల వద్ద కలశాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహ�
హైదరాబాద్ : కృష్ణ శిలలతో నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చరిత్రలో నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగనున్న
యాదాద్రి : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్ర�